Terrorist Attack: జమ్మూలో ఉగ్రవాదుల దాడి భయం.. ఆర్టికల్ 370 వార్షికోత్సవానికి ముందే హై అలర్ట్
- జమ్మూలో హై అలర్ట్
- ఆర్టికల్ 370 ఐదో వార్షికోత్సవం సందర్భంగా..
- ఉగ్రవాదులు జమ్మూ బస్టాండ్ను లక్ష్యంగా చేసుకున్న అనుమానాలు
- 2019లో జమ్మూ బస్టాండ్పై దాడికి పాల్పడిన ఉగ్రవాది యాసిర్ అహ్మద్ భట్
- జూలై 27 నుండి కుల్గామ్లోని తన ఇంటి నుండి కనిపించకుండా పోయిన యాసిర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించి ఐదు సంవత్సాలు అవుతుంది. కాగా.. ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు జమ్మూ బస్టాండ్ను లక్ష్యంగా చేసుకున్న అనుమానాలు కనిపిస్తున్నాయి. 2019 సంవత్సరంలో జమ్మూ బస్టాండ్పై దాడికి పాల్పడిన ఉగ్రవాది యాసిర్ అహ్మద్ భట్.. జూలై 27 నుండి కుల్గామ్లోని తన ఇంటి నుండి కనిపించకుండా పోయాడు. కాగా.. అతను 2021 నుంచి బెయిల్పై బయట తిరుగుతున్నాడు. ఈ క్రమంలో.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని ప్రముఖ ప్రదేశాల్లో యాసిర్ పోస్టర్లు కూడా అతికించారు. ఉగ్రవాదులు లక్ష్యంగా హత్యలు, నిర్దిష్ట వర్గాలపై దాడులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయవచ్చని భద్రతా బలగాలకు సమాచారం ఉంది. దీంతో.. భద్రతతో పాటు చెక్పోస్టులను పెంచారు. వచ్చే, వెళ్లే వారిపై కూడా సోదాలు చేస్తున్నారు. శుక్రవారం జమ్మూలో పలుచోట్ల వాహనాలను సోదాలు చేశారు.
మరోవైపు.. ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా ఆగస్టు 5న యాసిర్పై దాడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. గత ఐదేళ్ల గణాంకాల ప్రకారం ఆగస్టు 5న ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నించారు. 2019 మార్చి 7న జమ్మూ బస్టాండ్పై యాసిర్ గ్రెనేడ్ దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 31 మంది గాయపడ్డారు. కుల్గామ్కు చెందిన హిజ్బుల్ కమాండర్ ఫరూక్ అహ్మద్ దార్ ద్వారా యాసిర్పై దాడి జరిగింది.
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
Ministry of Environment: వయనాడ్ ప్రమాదం తర్వాత కేంద్రం అలర్ట్.. 6 రాష్ట్రాలకు గ్రీన్ ప్రొటెక్షన్!
ఆర్టికల్ 370 వార్షికోత్సవం సందర్భంగా దాడులు
2020 ఆగస్టు 4 : పూంచ్లోని మాన్కోట్ సెక్టార్లో పాకిస్తానీ షెల్లింగ్. కశ్మీర్లోని బారాముల్లాలో సైనిక వాహనాన్ని పేల్చివేయడానికి కుట్ర
2022 ఆగస్టు 4: పుల్వామాలో లక్ష్యంగా చేసుకున్న హత్యలో ఒక కార్మికుడు మరణించాడు
2023 ఆగస్టు 4: కుల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు సైనికులు బలిదానం
2023 ఆగస్టు 5 : బుధాల్, రాజోరిలో తీవ్రవాద ఎన్కౌంటర్
జమ్మూ బస్టాండ్పై దాడి
2018 డిసెంబర్ 29న బస్టాండ్పై గ్రెనేడ్ దాడి
2018 మే 24న గ్రెనేడ్ దాడి
2019 మార్చి 7న బస్టాండ్పై గ్రెనేడ్ దాడి
తాజావార్తలు
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!