Tamil Nadu: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు..నలుగురు కార్మికుల మృతి
- రసాయణాలు.. ముడిపదార్థాలు నిర్వహించడంలో నిర్లక్ష్యమే కారణమని అధికారుల ప్రాథమిక అంచనా
- అసలు కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు
- గత నెలలో వీరేద్నగర్లోని శివాక్సీ కర్మాగారంలో ఇదే విధమైన పేలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈరోజు ఉదయం ఓ ప్రైవేట్ బాణసంచా తయారీ యూనిట్లో పేలుగు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా, మరికొంతమంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. అచ్చంకుళంలోని చతుర్ తాలూకాకు చెందిన సహదేవ్ టీఆర్వో (TRO) లైసెన్స్తో తయారీ యూనిట్ నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. యూనిట్లో ఉంచిన రసాయనాలు, ఇతర ముడి పదార్థాలను సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణం ఇంకా తెలియరాలేదని తెలిపారు.
READ MORE: Monsoon Update: గుడ్న్యూస్.. మరో రెండు రోజుల్లో దేశమంతటా వ్యాపించనున్న రుతుపవనాలు
Also Read
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
గత నెలలో వీరేద్నగర్లోని శివాక్సీ ప్రాంతం బాణసంచా కర్మాగారంలో ఇదే విధమైన పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందడం గమనార్హం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసి వారికి నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఇదే జిల్లాలో మరో బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడులో 10 మంది చనిపోయారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ మృతుల బంధువులకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
తాజావార్తలు
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!