Gudivada Amarnath: పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేము!
- పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం
- జగన్ మోహన్ రెడ్డి టార్చ్ బేరర్
- హోంమంత్రి రీల్స్ చూసుకొని కాలక్షేపం చేసేస్తే మంచిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేమని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తరువాత పార్టీలో తాజా పరిణామాలపై చర్చిస్తామని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేక టీడీపీ రాజ్యసభ సభ్యులు ఏకంగా పార్టీలు మారిపోయారని విమర్శించారు. తనపై హోంమంత్రి చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదని, హోంమంత్రి రీల్స్ చూసుకుని కాలక్షేపం చేసేస్తే మంచిదని అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
విశాఖలో మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ… ‘వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాల నుంచి వచ్చిన తరువాత పార్టీలో తాజా పరిణామాలపై చర్చిస్తాం. పార్టీ మారేవాళ్లను సముదాయిస్తాం కానీ.. కాళ్లు పట్టుకోలేము. గతంలో చంద్రబాబు మీద నమ్మకం లేక టీడీపీ రాజ్యసభ సభ్యులు ఏకంగా పార్టీలు మారిపోయారు. జగన్ మోహన్ రెడ్డి టార్చ్ బేరర్. ఒక మనిషి లేకపోయినా రాజకీయం ఆగిపోదు. నాయకులను తయారు చేసుకునే శక్తి జగన్ రెడ్డికి ఉంది. బెదిరింపులు ద్వారా నాయకులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. కొంత మంది తట్టుకుంటారు, మరికొందరు తట్టుకోలేరు.. నాపైన విజిలెన్స్ విచారణ జరుగుతోంది’ అని అన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
‘దావోస్ నుంవి ఉత్తిచేతులతో తిరిగి వచ్చి ఇప్పుడు మిథ్య అంటున్నారు. 10 సార్లు వెళ్ళి వచ్చిన తర్వాత కానీ దావోస్ మిథ్య అనేది అర్థం కాలేదా?. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రతిష్ట కంటే రెడ్ బుక్ గురించి విదేశాల్లో సైతం మాట్లాడుకోవడం కనిపిస్తోంది. ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. నాపై హోంమంత్రి చేసే వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదు. హోంమంత్రి రీల్స్ చూసుకొని కాలక్షేపం చేసేస్తే మంచిది’ అని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!