Etela Rajender: కేయూ వైస్ ఛాన్సలర్ వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వెళ్లారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో పోలీసులు అడుగు పెట్టాలంటే వైస్ ఛాన్సలర్ రమేష్ పర్మిషన్ అవసరం అని ఆయన అన్నారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించాల్సిన వీసీ పోలీసులతో విద్యార్థులపై దాడి చేయించడం హేయమైన చర్య అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Chandrababu Naidu Arrest Live Updates : భద్రత రీత్యాసెంట్రల్ జైలు కంటే మంచి చోటు ఉండదు..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
వైస్ ఛాన్సలర్ రమేష్ వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి అని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఉద్యమంతో సీఎం సీట్లో కూర్చున్న కేసిఆర్ ఉద్యమ చైతన్యాన్ని నీరుగారుస్తున్నారు.. కేసిఆర్ ఇక నీవు అధికారంలో ఉండేది డిసెంబర్ వరకే.. విద్యార్థి లోకాన్ని అవమానపరిస్తే ప్రతికారం తీర్చుకోకతప్పదు అని ఆయన తెలిపారు. వీసీ వైఖరి, పోలీసుల దాడికి నిరసనగా రేపు ( మంగళవారం ) విద్యార్థుల జిల్లా బంద్ కు భారతీయ జనతా పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఈటల రాజేందర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Gadwal MLA Case: గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట
అయితే, మరో వైపు కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేశ్పై బహిరంగ విచారణ చేపట్టాలని, రిజిస్ట్రార్ శ్రీనివాసరావును బర్తరఫ్ చేయాలని కేయూ విద్యార్థి జేఏసీ నేతలు, విద్యార్థులు చేస్తున్న నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. విద్యార్థి జేఏసీ రేపు నిర్వహించ తలపెట్టిన ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్కు తాము సపోర్ట్ ఇస్తున్నట్లు పలు పార్టీలకు చెందిన నేతలు ప్రకటించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!