Etela Rajender : సమ్మె చేస్తే నోటీసులు ఇస్తారా.. జేపీఎస్ ఉద్యోగుల నిరసనకు ఈటల సపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేసే కార్యదర్శులు తమను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెల ( ఏప్రిల్ ) 29వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో వారు వెంటనే విధుల్లో చేరాలని లేకపోతే ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తీసివేస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. దీంతో వారు ఇవాళ ( మంగళవారం ) 5 గంటల లోపు డ్యూటీలో చేరాలని గడవు కూడా ఇచ్చింది.
Also Read : Somesh Kumar: సోమేష్ కుమార్కు సీఎం కేసీఆర్ కీలక పదవి..! నేడో.. రేపో ఉత్తర్వులు..
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
దీంతో జూనియర్ సెక్రటరీలకు ప్రతిపక్ష నాయకులు సపోర్టు ఇస్తున్నారు. ప్రభుత్వం దర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా జేపీఎస్ ల సమ్మెకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు. డిమాండ్ సాధన కోసం సమ్మె చేస్తే నోటీసులివ్వడం దారుణమని ఈటల రాజేందర్ అన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్ వేతనాలు ఎందుకు పెంచడం లేదని ఆయన ప్రశ్నించారు. వెంటనే జేపీఎస్ ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఈటల రాజేందర్ అన్నారు.
Also Read : Voter List: ఓటరు జాబితాలో మీ పేరుందా? ఇప్పుడు ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు
మరోవైపు.. జేపీఎస్ ల సమ్మెపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యూలర్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. జేపీఎస్ ల పరిస్థితి బానిసల కంటే హీనంగా మారిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!