Etela Rajender : సమ్మె చేస్తే నోటీసులు ఇస్తారా.. జేపీఎస్ ఉద్యోగుల నిరసనకు ఈటల సపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేసే కార్యదర్శులు తమను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెల ( ఏప్రిల్ ) 29వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో వారు వెంటనే విధుల్లో చేరాలని లేకపోతే ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తీసివేస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. దీంతో వారు ఇవాళ ( మంగళవారం ) 5 గంటల లోపు డ్యూటీలో చేరాలని గడవు కూడా ఇచ్చింది.
Also Read : Somesh Kumar: సోమేష్ కుమార్కు సీఎం కేసీఆర్ కీలక పదవి..! నేడో.. రేపో ఉత్తర్వులు..
Also Read
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
- Mohammad Rizwan - Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ - బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
దీంతో జూనియర్ సెక్రటరీలకు ప్రతిపక్ష నాయకులు సపోర్టు ఇస్తున్నారు. ప్రభుత్వం దర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా జేపీఎస్ ల సమ్మెకు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు. డిమాండ్ సాధన కోసం సమ్మె చేస్తే నోటీసులివ్వడం దారుణమని ఈటల రాజేందర్ అన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్ వేతనాలు ఎందుకు పెంచడం లేదని ఆయన ప్రశ్నించారు. వెంటనే జేపీఎస్ ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఈటల రాజేందర్ అన్నారు.
Also Read : Voter List: ఓటరు జాబితాలో మీ పేరుందా? ఇప్పుడు ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు
మరోవైపు.. జేపీఎస్ ల సమ్మెపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కు ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యూలర్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. జేపీఎస్ ల పరిస్థితి బానిసల కంటే హీనంగా మారిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!