Encounter: బీజీపూర్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఇవాళ ( బుధవారం ) ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురు భట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు, మావోయిస్టులు ఎదురు పడటంతో ఎదురు కాల్పుల్లో జరగ్గా.. ఇప్పటి వరకు ఒక డిప్యూటీ కమాండర్ సహా 6 మంది నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఒక మహిళా నక్సలైట్ మృతదేహం కూడా ఉంది.
Read Also: Kid Climb Mount Everest: బుడిబుడి అడుగులతో ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేసిన రెండున్నరేళ్ల చిన్నారి..!
Also Read
ఇక, అవతలివైపు నుంచి కాల్పులు ఆగిపోయిన తర్వాత భద్రతాబలగాలు వెళ్లి పరిశీలించగా.. సంఘటన స్థలంలో ఆరుగురి మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు సంబంధించిన మారణాయుధాలు, పేలుడు పదార్థాలను కూడా రికవరి చేసుకున్నారు. వాటిని సీజ్ చేసిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక, సంఘటనా స్థలంలో ఉన్న ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, కోబ్రా CRPF అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే, నక్సలైట్లు హోలీ రోజున ఈ ప్రాంతంలో ముగ్గురు గ్రామస్థులను చంపారు.
తాజావార్తలు
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
-
FSSAI: ఎవరెస్ట్, లాల్జీ గోధూ ఇంగువపై బ్యాన్.. ఎగ్, చికెన్, గరం మసాలాల్లో నిబంధనల ఉల్లంఘన..
-
Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!