UP: తోడేళ్ల తర్వాత ఏనుగులు, చిరుతపులుల బీభత్సం.. 20 రోజుల్లో ముగ్గురు మృతి
- కతన్రియాఘాట్ ప్రాంతంలో ఏనుగులు.. చిరుత పులులు బీభత్సం
- వీటి దాడిలో ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు
- భయాందోళనలో అక్కడి ప్రజలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొన్నటి వరకు తోడేళ్లు కంటి మీద కునుకు లేకుండా చేయగా.. తాజాగా ఏనుగులు, చిరుత పులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. 10 మందికి పైగా చంపిన తోడేళ్లను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు బంధించారు. అయితే.. వాటి బెడద పోయిందనుకునే సరికి పులులు, ఏనుగులు, చిరుత పులులు దాడులు చేస్తున్నాయి. వీటి దాడిలో ఇప్పటి వరకూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. దీంతో.. కతన్రియాఘాట్ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
Read Also: CM Chandrababu: సాంకేతిక యుగంలో డేటా గొప్ప ఆస్తి.. డ్రోన్ కార్పొరేషన్ సమీక్షలో సీఎం చంద్రబాబు
Also Read
- Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
- Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
కతన్రియాఘాట్ వైల్డ్ లైఫ్ డివిజన్.. వివిధ రకాల వన్యప్రాణులకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కనిపించే పులి, ఏనుగు, చిరుతపులి, ఖడ్గమృగం, మొసలి మొదలైన వాటిని చూసేందుకు దేశంలోని నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే గత నెల నుండి, కతన్రియాఘాట్ వన్యప్రాణి డివిజన్ ప్రాంతంలో వన్యప్రాణులు దాడులు చేస్తున్నాయి. పులులు, ఏనుగులు, చిరుతపులులు గత 20 రోజుల్లో ముగ్గురిని చంపేశాయి. జనవాసాల్లోకి వచ్చి దాడులు చేస్తుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు.. అడవిలో సరిపడా ఆహారం, సరైన ఆవాసాలు ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెబుతుండగా, జనావాసాల్లోకి వచ్చి చంపుకుతింటున్నాయని అక్కడి ప్రజలు అంటున్నారు. అడవుల్లో పులుల సంఖ్య పెరిగిపోవడంతో వాటి భయంతో చిరుతలు, ఇతర జంతువులు అడవి నుంచి బయటకు వస్తున్నాయని చెబుతున్నారు.
Read Also: Wayanad: ఎల్లుండి ప్రియాంక గాంధీ నామినేషన్.. పాల్గొననున్న సోనియా, రాహుల్ గాంధీ
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!