Terrorists Arrest: దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు భారీ కుట్ర.. తిప్పికొట్టిన పోలీసులు
- ఉగ్రవాదుల భారీ కుట్ర
- 'చికెన్ నెక్'పై దాడి ప్లాన్
- భగ్నం చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు భారీ కుట్ర భారీ కుట్ర పన్నిన ఓ గ్యాంగ్ని పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల అరెస్టయిన అన్సార్-అల్-ఇస్లామ్ బంగ్లాదేశ్కు చెందిన ఎనిమిది మంది అనుమానిత సభ్యులను అరెస్ట్ చేశారు. వీళ్లు ‘చికెన్ నెక్’పై దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు పోలీసు ఓ ఉన్నతాధికారి సమాచారం అందించారు. ‘చికెన్ నెక్’ అనేది పశ్చిమ బెంగాల్లోని సిలిగురిని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే కారిడార్. సిలిగురి కారిడార్లో వరుస దాడులు చేసి.. పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించాలన్నది వీళ్ల ప్లాన్.
READ MORE: Elon Musk: ‘‘చేతకాని దద్దమ్మ’’..టెర్రర్ అటాక్పై జర్మనీ ఛాన్సలర్ని తిట్టిన మస్క్..
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
పశ్చిమ బెంగాల్ పోలీసులు ముర్షీదాబాద్ జిల్లాలో అరెస్టయిన ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు అనుమానితుల నుంచి పెన్ డ్రైవ్లు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్, కేరళ, అస్సాం పోలీసులు పట్టుకున్న ఎనిమిది మంది వ్యక్తుల బృందంలో వీరు కూడా ఉన్నారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) సుప్రతిమ్ సర్కార్ శుక్రవారం విలేకరులతో చెప్పారు. సిలిగురి కారిడార్ అని కూడా పిలువబడే ఏడు ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే ఏకైక మార్గమైన ‘చికెన్ నెక్’ అని తెలిపారు. ఆయా ప్రాంతాన్ని లక్ష్యం చేసుకునేందు తమ వద్ద నిర్దిష్ట ప్రణాళిక ఉందని విచారణలో తేలిందని చెప్పారు. ఆగస్టు నుంచి యాక్టివ్గా ఉన్న సంస్థకు చెందిన ‘స్లీపర్ సెల్’ గురించి రాష్ట్ర పోలీసులకు సమాచారం అందిందని ప్రభుత్వం తెలిపింది.
READ MORE: CM Revanth Reddy: అల్లు అర్జున్ కాలు పోయిందా.. కన్ను పోయిందా.. దేనికి పరామర్శలు..?
“అబ్బాస్ అలీ, మినారుల్ షేక్ అనే ఇద్దరు అనుమానితుల నుంచి 16 GB పెన్ డ్రైవ్, కొన్ని జిహాదీ పత్రాలు, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నాం. వారు దక్షిణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న స్లీపర్ మాడ్యూల్లో భాగమైనట్లు అనుమానిస్తున్నాం. ఉత్తర బెంగాల్లోని సున్నితమైన ప్రాంతాలతో పాటు ఈశాన్య ఏడు రాష్ట్రాల్లో అస్థిరతను సృష్టించడం లక్ష్యంగా చేసుకున్నారు. వారు ముర్షీదాబాద్, అలీపుర్దూర్ జిల్లాలలో ఆశ్రయం పొందారు. వారు ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేసుకున్నారు. ”అని సుప్రతిమ్ సర్కార్ వెల్లడించారు.
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!