నిధులు కేంద్రానివి, ఫోటోలు కేసీఆర్ వి : ఈటల ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిధులు కేంద్రానివి, ఫోటోలు కేసీఆర్ వి అని… ముఖ్యమంత్రి మాటలను ప్రజలు నమ్మేపరిస్థితి తెలంగాణ లో లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. అనంతరం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినంద సభ లో ఈటల రాజేందర్ ను సన్మానించారు నేతలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ… ప్రజల సెంటిమెంట్ మీద ఓట్లు అడిగే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది, పథకాలు, ప్రలోభాలకు గురి చేసిన హుజురాబాద్ ప్రజలు నన్ను హక్కున చేర్చుకున్నారన్నారు. తన గెలుపుతో కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని చురకలు అంటించారు. హుజురాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీ 600కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రజల విశ్వసాన్ని పొందలేక పోయారని ఫైర్ అయ్యారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అహంకారానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహించారు.
Also Read
తాజావార్తలు
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ఓ సమయంలో ఏడుపొచ్చింది!
-
YS Jagan: సుగాలి ప్రీతి కేసుపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Virat Kohli రికార్డుల మోత.. ఖాతాలోకి మరో అరుదైన ఘనత.!
-
Toxic: యష్ ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా..?
-
Yellamma: ‘ఎల్లమ్మ’ వెనుక అసలు కథ ఇదే.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన దేవిశ్రీ ప్రసాద్!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!