Earthquake: ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూకంపం.. ఈ నెలలోనే మూడో సారి
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: మంగళవారం మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిన తర్వాత సీలింగ్ ఫ్యాన్లు, గృహోపకరణాలు వణుకుతున్న వీడియోలను పంచుకున్న పలువురు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు ఈ ఒక్క నెలలోనే మూడోసారి కావడం గమనార్హం.
WHO: చిన్నారుల మరణాలకు కారణం అయిన దగ్గుమందులపై చర్యలు తీసుకోవాలి.
Also Read
దాదాపు 15 సెకన్లు పాటు భూమి కంపించడంతో ఇళ్లు, కార్యాలయాల్లో ఉన్న ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం.. భూకంప కేంద్రం నేపాల్లో కేంద్రీకృతమై ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.8గా నమోదైంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!