Duddilla Sridhar Babu : కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది
- మహిళలకు కోటి ఇరవై లక్షల మంది ఉచిత బస్ టికెట్స్ తో ప్రయాణం
- మంథని లో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తాం
- సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికుల పని ప్రదేశాల్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తాం : మంత్రి శ్రీధర్ బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duddilla Sridhar Babu : పెద్దపల్లి జిల్లా మంథని లో ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవ కార్యక్రమం లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మహిళలకు కోటీ ఇరవై లక్షల మంది ఉచిత బస్ టికెట్స్ తో ప్రయాణించినట్లు ఆయన తెలిపారు. పది సంవత్సరాల పాటు అధికారం లో అభివృధ్ధి చేయలేని ప్రతిపక్షాలు విమర్శలు చేయడంలో అర్థంలేదని ఆయన వ్యాఖ్యానించారు.
Minister Nadendla Manohar: నేటితో 1050 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
రైతు బంధు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోకుండా వరి సన్న రకాలకు మద్దతు ధరతో పాటు క్వింటాలుకు 500 బోనస్ ఇస్తున్నామని, రాష్ట్ర ఖజానాకు ఆర్థిక క్రమశిక్షణ తీసుకువచ్చి ఆరు గ్యారంటీ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేసి, మార్పు తీసుకువస్తామన్నారు మంత్రి శ్రీధర్బాబు. మంథని లో త్వరలో మహిళలకు ఉపాధి కోసం మహిళా పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తామని, మంథని లో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా.. సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికుల పని ప్రదేశాల్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
CM Revanth Reddy : ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!