Simhachalam: సింహాచలం అప్పన్న సన్నిధిలో అపచారం.. మద్యం తాగి చిందులు
By Mahesh Jakki
- సింహాచలం అప్పన్న సన్నిధిలో అపచారం
- బరితెగించిన మందుబాబులు
- కొండపై పెళ్ళిళ్ళ కోసం వచ్చి మద్యం తాగి చిందులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simhachalam: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అపచారం చోటుచేసుకుంది. సింహగిరి కొండపై మందుబాబులు దుకాణం తెరిచారు. పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు వచ్చి దేవుడు సన్నిధిలో మందు కొడుతూ చిందులేస్తున్నారు. నిన్న ఒక్కరోజే ఎక్కువ వివాహాలు జరిగాయి. కాటేజ్లతోపాటు మండపాలన్ని కూడా నిండిపోయాయి. ఈ వివాహాలకు వచ్చిన కొందరు ఆలయ గాలిగోపురం సమీపంలోనే మందు తాగుతూ తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. సింహగిరిపై మద్యం మాంసం నిషేధం అనే విషయం తెలిసిందే. ఉల్లంఘించిన వారికి దేవాదాయ చట్టం ప్రకారం శిక్షలు పడతాయి. కానీ , దేవస్థానం ప్రాంగణంలోనే విందు వినోదాలు చేసుకుంటున్నా.. నియంత్రించే వ్యవస్థ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సింహాచలంలో మద్యం సేవించడంపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బాధ్యులైన సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Also Read
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
తాజావార్తలు
-
Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
-
AP Women’s Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?