Y. V. Subba Reddy: కూటమి అభ్యర్థుల మాటలు నమ్మి మోసపోవద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోసాలు చేసేందుకు దోచుకునేందుకు కూటమి సిద్ధంగా ఉందని.. వారి మాటలను నమ్మే మోసపోవద్దని రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గిరిజనులకు పిలుపునిచ్చారు. అల్లూరి జిల్లా అరకులోయలో వైసీపీ నిర్వహించిన రోడ్ షోకు ఆయన పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో ఉచిత వైద్యం, మందులు, మెరుగైన విద్య ఏర్పాటు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు. గిరిజన ప్రాంతంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మెడికల్ క్లినిక్లను తమ ప్రభుత్వంలో ఏర్పాటు చేశామన్నారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో పాఠశాలలను ఆసుపత్రులను ఆధునికరించామని..అదేవిధంగా పాడేరులో 500 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నామన్నారు.
READ MORE: Rohith Vemula: రోహిత్ వేముల మృతి విచారణలో వైరుధ్యాలు, న్యాయం జరిగేలా చూస్తాం: కాంగ్రెస్..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
పేదల భవిష్యత్తుకు అండగా ఉంటూ వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు జగన్ అన్నివేళలా ఆలోచిస్తుంటారని.. అందుకోసం ఏమి చేయడానికైనా ముఖ్యమంత్రి జగన్ సిద్ధంగా ఉంటారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. పింఛనుదారులు కొండల్లో ఉన్నా సరే ఒకటో తారీఖున వాలంటీర్ల ద్వారా పింఛను అందజేయడం జరిగిందన్నారు.కూటమి కుట్రలకు మోసపోకుండా.. అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తిరిగి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని వైవి సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో అరకు వైసీపీ పార్లమెంటరీ అభ్యర్థి గుమ్మ తనుజారాణి, ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగం, జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!