Donald Trump: అధికారంలోకి వస్తే వాటి ధరలను తగ్గిస్తా
- నవంబర్ ఐదున జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నిక.
- అధ్యక్ష పదవికి పోటీ పోటీగా డోనాల్డ్ ట్రంప్ - కమల హారిస్
- అధికారంలోకి వస్తే వాటి ధరలను తగ్గిస్తా డోనాల్డ్ ట్రంప్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా దేశంలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారం దాదాపు చివరి దశకు చేరుకుంది. అధ్యక్ష పదవికి పోటీపోటీగా డోనాల్డ్ ట్రంప్, కమల హారిస్ లు భారీగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా రిపబ్లిక్ అని పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వివిధ రకాల స్టంట్స్ చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా, డోనాల్డ్ ట్రంప్ నార్త్ కరోలినా లోని గ్రీన్స్ బొరలో ఎన్నికల ర్యాలీని నిర్వహించాడు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తనకి ఓట్లు వేసి గెలిపిస్తే అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తానని ఆయన మాట్లాడాడు. తను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే.. అమెరికాలో ఉన్న ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా అంతం చేస్తానని విపరీత చర్యలకు పాల్పడే వారిపై కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చాడు.
Read Also: WI vs ENG: వెస్టిండీస్కు చుక్కలు చూపించిన లివింగ్స్టోన్.. 37 ఏళ్ల తర్వాత ఆ పనిచేసిన ఇంగ్లాండ్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
దేశంలోనే ప్రజలు తమ ఓటుతో కమలా హారిస్ ని ఇంటికి పంపించాలని, ఆమె ఓటమితోనే అమెరికా రక్షణ సాధ్యమవుతుందంటూ పేర్కొన్నారు. ముఖ్యంగా తాను అధికారంలోకి వస్తే.. ప్రజలపై ఉన్న పన్ను భారాన్ని తగ్గిస్తానని, అలాగే అమెరికన్ కంపెనీలను వెనక్కి తీసుకోవచ్చి అమెరికా ప్రజల జీతభత్యాలను పెంచేందుకు తాను సాయశక్తుల పనిచేస్తానని పేర్కొన్నారు. ఒకవేళ కమల హారిస్ అధికారంలోకి వస్తే.. అమెరికాలో అభివృద్ధి జరగదని, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమవుతుందని ఆయన విమర్శలు చేశారు. నవంబర్ ఐదున జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పలు ప్రాంతాల్లో ముందస్తు ఓటింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపు 6 కోట్లకుపైగా మంది ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read Also: WI vs ENG: వెస్టిండీస్కు చుక్కలు చూపించిన లివింగ్స్టోన్.. 37 ఏళ్ల తర్వాత ఆ పనిచేసిన ఇంగ్లాండ్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!