Cash Transaction: క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇష్టమొచ్చి నట్టు చేస్తున్నారా? వారికి ఆటోమెటిక్గా వివరాలు..
- ఇప్పుడు ఐటీ శాఖ ఒకప్పటిలా లేదు..
- ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్న పరిస్థితి..
- రూ.10 లక్షలకు మించి చేసిన బ్యాంకులు సదరు వ్యక్తుల వివరాలు ఆటోమెటిక్గా పన్ను శాఖకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cash Transaction: దేశంలోని ప్రజలు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వారి ఆదాయానికి అనుగుణంగా పన్ను చెల్లించాలని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఐటీ శాఖ ఒకప్పటిలా లేదు. ప్రజలు చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ గురించి అధికారులకు తెలుసు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పన్ను చెల్లింపుదారులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్న పరిస్థితి దేశంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో చట్ట ప్రకారం ఆదాయంపై పన్ను విధించినా.. లేని పక్షంలో పన్నుల శాఖ చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు వచ్చినప్పుడు రూ.10 కూడా చెల్లించేందుకు యూపీఐని ఉపయోగిస్తున్నాం. అందువల్ల, ప్రతి లావాదేవీ ఒక ఖాతా అని ప్రజలు మరచిపోకూడదు.
Read also: Money In Car Stepney: కారు స్టెప్నీలో రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి 'రాగి బన్ దోస' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
ఇక పన్ను శాఖ ప్రకారం, బ్యాంకులో సంవత్సరానికి రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినా లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి రూ.10 లక్షలకు మించి చేసిన బ్యాంకులు సదరు వ్యక్తుల వివరాలు ఆటోమెటిక్గా పన్ను శాఖకు అందిస్తుంది. వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లో జమలు, ఉపసంహరణలను కూడా పన్ను శాఖ పర్యవేక్షిస్తుంది. కాబట్టి ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు, అది సమస్యలను తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోండి. పరిమితికి మించి డిపాజిట్లు చేస్తే పన్ను శాఖ నోటీసులు పంపుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే బ్యాంకులు తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. అదే క్రమంలో, రూ.50,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు పాన్ కార్డ్ వివరాలను అందించాలి. కాబట్టి మీరు చేసే చెల్లింపుల వివరాలు పన్ను అధికారుల దృష్టికి వస్తాయని గుర్తుంచుకోండి.
Read also: Diabetic Cataract Problem: డయాబెటిక్ పేషెంట్లలో కంటిశుక్లం ఎంత వరకు ప్రభావితం అవుతుందంటే?
అలాగే ఖాతాలో రూ.50 లక్షల కంటే ఎక్కువ జమ చేసినట్లయితే ఆ వివరాలను పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో ఏదైనా బ్యాంక్ ఖాతా నుండి రూ.1 కోటి కంటే ఎక్కువ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్లో రూ.50,000 కంటే ఎక్కువ డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు లేదా విత్డ్రా చేసేటప్పుడు తప్పనిసరిగా పాన్ కార్డ్ను సమర్పించాలి. పాన్ కార్డు లేని నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను నోటీసులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొనుగోలుదారులు బ్యాంకుల్లోనే కాకుండా, ఏదైనా షాపింగ్ లేదా ఆభరణాల కొనుగోలులో కూడా రూ.50,000 కంటే ఎక్కువ లావాదేవీల కోసం తమ పాన్ వివరాలను అందించాల్సి ఉంటుంది గుర్తు పెట్టుకోవాలి.
Shyam Sundara Kulkarni: ప్రముఖ లిరిసిస్ట్ మృతి.. ఇండస్ట్రీలో విషాదం
తాజావార్తలు
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?