DK Aruna : లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలి
- లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరమించుకోవాలి
- అమాయక రైతులను అరెస్టు చేయవద్దు : డీకే అరుణ
DK Aruna : ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లగాచర్ల ప్రాంతా రైతుల మనోభావాలను దెబ్బతీయకుండా పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీని విరమించుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ కలెక్టర్ పై దాడి చేయడం విచారకరమని బాధాకరమని దాడిని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఫార్మా కంపెనీకి కావలసిన భూమి రైతులు ఇవ్వడానికి సుముఖంగా లేరని తెలిపారు గతంలో కూడా ఫార్మా వద్దు వ్యవసాయం ముద్దు అని రైతులు చేపట్టిన ధర్నాను కూడా తాను మద్దతు తెలిపినట్లుగా పేర్కొన్నారు. అంతేకాక ఈ ఫార్మా కంపెనీకి దశలివారీగా భూమి రైతుల నుంచి తీసుకోవడానికి ప్రభుత్వం పూనుకుందని అన్నారు. మూడు గ్రామాలలో ఉన్న వారందరూ ఎస్సీ ఎస్టీలకు చెందిన వారిని అక్కడున్న రైతులకు ఫార్మా కంపెనీలు ఇలాంటివి పెద్ద ఎత్తున విషయం ఏమి తెలియదని అన్నారు. తమకు ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మశక్యంగా లేదని రైతులు తెలిపారని అన్నారు.
Ananya Nagalla : గొప్ప మనసు చాటుకున్న అనన్య నాగళ్ళ.. వీడియో వైరల్
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
అక్కడున్న రైతులకు చదువు తక్కువగా ఉంది టెక్నికల్ ప్రాబ్లం వల్ల మాకు ఉద్యోగాలు కూడా వస్తాయని నమ్మకం రైతులకు లేదని అన్నారు. ఇవన్నీ తెలుసుకున్న ముఖ్యమంత్రి ముందస్తుగానే తన నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో ముందస్తుగా రైతుల మనో బావలను తెలుసుకోవాలని అన్నారు. పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీ నీ విరమించుకోవాలని అన్నారు తాను కూడా గతంలో కూడా అదే నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహించినప్పుడు పెద్దపెద్ద కంపెనీలను కూడా ప్రజల కోరిక మేరకు విరమించుకోవడం జరిగిందని అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో రైతుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని విరమించుకోవాలని తెలిపారు అదేవిధంగా. దాడి ఘటనను కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్లు దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిని కూడా కఠినంగా శిక్షించాలని అన్నారు అంతేగాని అమాయక రైతులను బలి చేయవద్దని పేర్కొన్నారు.
Zebra Trailer: మెగాస్టార్ చేతుల మీదుగా సత్యదేవ్ ‘జీబ్రా’ ట్రైలర్ విడుదల
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!