DK Aruna : లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలి
- లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరమించుకోవాలి
- అమాయక రైతులను అరెస్టు చేయవద్దు : డీకే అరుణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna : ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లగాచర్ల ప్రాంతా రైతుల మనోభావాలను దెబ్బతీయకుండా పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీని విరమించుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ కలెక్టర్ పై దాడి చేయడం విచారకరమని బాధాకరమని దాడిని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఫార్మా కంపెనీకి కావలసిన భూమి రైతులు ఇవ్వడానికి సుముఖంగా లేరని తెలిపారు గతంలో కూడా ఫార్మా వద్దు వ్యవసాయం ముద్దు అని రైతులు చేపట్టిన ధర్నాను కూడా తాను మద్దతు తెలిపినట్లుగా పేర్కొన్నారు. అంతేకాక ఈ ఫార్మా కంపెనీకి దశలివారీగా భూమి రైతుల నుంచి తీసుకోవడానికి ప్రభుత్వం పూనుకుందని అన్నారు. మూడు గ్రామాలలో ఉన్న వారందరూ ఎస్సీ ఎస్టీలకు చెందిన వారిని అక్కడున్న రైతులకు ఫార్మా కంపెనీలు ఇలాంటివి పెద్ద ఎత్తున విషయం ఏమి తెలియదని అన్నారు. తమకు ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మశక్యంగా లేదని రైతులు తెలిపారని అన్నారు.
Ananya Nagalla : గొప్ప మనసు చాటుకున్న అనన్య నాగళ్ళ.. వీడియో వైరల్
Also Read
- Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
- Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
- 64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
- Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే 'క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్' సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
అక్కడున్న రైతులకు చదువు తక్కువగా ఉంది టెక్నికల్ ప్రాబ్లం వల్ల మాకు ఉద్యోగాలు కూడా వస్తాయని నమ్మకం రైతులకు లేదని అన్నారు. ఇవన్నీ తెలుసుకున్న ముఖ్యమంత్రి ముందస్తుగానే తన నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో ముందస్తుగా రైతుల మనో బావలను తెలుసుకోవాలని అన్నారు. పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీ నీ విరమించుకోవాలని అన్నారు తాను కూడా గతంలో కూడా అదే నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహించినప్పుడు పెద్దపెద్ద కంపెనీలను కూడా ప్రజల కోరిక మేరకు విరమించుకోవడం జరిగిందని అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో రైతుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని విరమించుకోవాలని తెలిపారు అదేవిధంగా. దాడి ఘటనను కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్లు దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిని కూడా కఠినంగా శిక్షించాలని అన్నారు అంతేగాని అమాయక రైతులను బలి చేయవద్దని పేర్కొన్నారు.
Zebra Trailer: మెగాస్టార్ చేతుల మీదుగా సత్యదేవ్ ‘జీబ్రా’ ట్రైలర్ విడుదల
తాజావార్తలు
-
Punjab: చిక్కుల్లో పంజాబ్ సీఎం మాన్ భార్య.. అత్యాచార కేసు లంచంపై ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశం
-
Mythri Movie Makers: మైత్రీ రిస్క్కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
-
Kollywood: సినిమా ఇండస్ట్రీకి సెప్టెంబర్ షాక్.. కొత్త రిలీజ్లకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
-
Spirit Controversy: వంగా బ్రదర్స్ ఆరోపణలపై దీపికా పదుకొణె పరోక్ష కౌంటర్.. ఆ ఒక్క లైక్తో సంచలనం!
-
Saha: థియేటర్లలోకి శివ కుమార్ కాసారం ‘సహ’.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!