DK Aruna : లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలి
- లగచర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరమించుకోవాలి
- అమాయక రైతులను అరెస్టు చేయవద్దు : డీకే అరుణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna : ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లగాచర్ల ప్రాంతా రైతుల మనోభావాలను దెబ్బతీయకుండా పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీని విరమించుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ కలెక్టర్ పై దాడి చేయడం విచారకరమని బాధాకరమని దాడిని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఫార్మా కంపెనీకి కావలసిన భూమి రైతులు ఇవ్వడానికి సుముఖంగా లేరని తెలిపారు గతంలో కూడా ఫార్మా వద్దు వ్యవసాయం ముద్దు అని రైతులు చేపట్టిన ధర్నాను కూడా తాను మద్దతు తెలిపినట్లుగా పేర్కొన్నారు. అంతేకాక ఈ ఫార్మా కంపెనీకి దశలివారీగా భూమి రైతుల నుంచి తీసుకోవడానికి ప్రభుత్వం పూనుకుందని అన్నారు. మూడు గ్రామాలలో ఉన్న వారందరూ ఎస్సీ ఎస్టీలకు చెందిన వారిని అక్కడున్న రైతులకు ఫార్మా కంపెనీలు ఇలాంటివి పెద్ద ఎత్తున విషయం ఏమి తెలియదని అన్నారు. తమకు ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మశక్యంగా లేదని రైతులు తెలిపారని అన్నారు.
Ananya Nagalla : గొప్ప మనసు చాటుకున్న అనన్య నాగళ్ళ.. వీడియో వైరల్
Also Read
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
అక్కడున్న రైతులకు చదువు తక్కువగా ఉంది టెక్నికల్ ప్రాబ్లం వల్ల మాకు ఉద్యోగాలు కూడా వస్తాయని నమ్మకం రైతులకు లేదని అన్నారు. ఇవన్నీ తెలుసుకున్న ముఖ్యమంత్రి ముందస్తుగానే తన నియోజకవర్గంలో ఏమి జరుగుతుందో ముందస్తుగా రైతుల మనో బావలను తెలుసుకోవాలని అన్నారు. పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీ నీ విరమించుకోవాలని అన్నారు తాను కూడా గతంలో కూడా అదే నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహించినప్పుడు పెద్దపెద్ద కంపెనీలను కూడా ప్రజల కోరిక మేరకు విరమించుకోవడం జరిగిందని అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో రైతుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని విరమించుకోవాలని తెలిపారు అదేవిధంగా. దాడి ఘటనను కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్లు దాడికి పాల్పడిన వారిని గుర్తించి వారిని కూడా కఠినంగా శిక్షించాలని అన్నారు అంతేగాని అమాయక రైతులను బలి చేయవద్దని పేర్కొన్నారు.
Zebra Trailer: మెగాస్టార్ చేతుల మీదుగా సత్యదేవ్ ‘జీబ్రా’ ట్రైలర్ విడుదల
తాజావార్తలు
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!