Warangal: నర్సంపేట మున్సిపాలిటీలో అవిశ్వాస చిచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ లో ఇవాళ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ ప్రకటించారు. ఈ నెల 2వ తేదీన నర్సంపేట ఛైర్మెన్ గుంటీ రజినీ కిషన్ పై అవిశ్వాస తీర్మనాన్ని ప్రవేశ పెట్టి కలెక్టరేట్ లో కొంత మంది కౌన్సిలర్లు సమర్పించారు. ఆ సమయం దగ్గర పడుతుండడంతో చైర్మన్ గుంటి రజినీ కిషన్ తో సహా మరో ఇద్దరు కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టారు. ఇక, క్యాంపుకి వెళ్లిన కౌన్సిలర్లు తిరిగి వచ్చి అవిశ్వాసనికి సహకరించాలని లేకపోతే రాజీనామాలు చేస్తాం అని మిగితా కౌన్సిలర్లు చెప్పుకొచ్చారు.
Read Also: MS Dhoni: ఎంఎస్ ధోనీ ఇంకా 2-3 ఐపీఎల్ సీజన్లు ఆడగలడు!
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఇదీ ఇలా ఉండగా నిన్న (సోమవారం) మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఎంపీ మాలోతు కవితను 14 మంది కౌన్సిలర్లు కలిశారు. క్యాంపుకు వెళ్లిన వారిని పార్టీ నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు ప్రకటించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నాయకులు తెలిపారు. అవిశ్వాస వర్గంలో వారికి విప్ జారీ చేసినట్లు తెలిపిన బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఈ రోజు అవిశ్వాసం జరుగుతుందా లేక సర్ధు బాటు చేసుకుంటారా అని నర్సంపేట ప్రజలు వేచి చూస్తున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటిల్లో అవిశ్వాస తీర్మానాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పలు చోట్ల బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మెన్లు పార్టీ మారుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!