Warangal: నర్సంపేట మున్సిపాలిటీలో అవిశ్వాస చిచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ లో ఇవాళ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన వివరాలను కలెక్టర్ ప్రకటించారు. ఈ నెల 2వ తేదీన నర్సంపేట ఛైర్మెన్ గుంటీ రజినీ కిషన్ పై అవిశ్వాస తీర్మనాన్ని ప్రవేశ పెట్టి కలెక్టరేట్ లో కొంత మంది కౌన్సిలర్లు సమర్పించారు. ఆ సమయం దగ్గర పడుతుండడంతో చైర్మన్ గుంటి రజినీ కిషన్ తో సహా మరో ఇద్దరు కౌన్సిలర్లు క్యాంపు బాట పట్టారు. ఇక, క్యాంపుకి వెళ్లిన కౌన్సిలర్లు తిరిగి వచ్చి అవిశ్వాసనికి సహకరించాలని లేకపోతే రాజీనామాలు చేస్తాం అని మిగితా కౌన్సిలర్లు చెప్పుకొచ్చారు.
Read Also: MS Dhoni: ఎంఎస్ ధోనీ ఇంకా 2-3 ఐపీఎల్ సీజన్లు ఆడగలడు!
Also Read
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
ఇదీ ఇలా ఉండగా నిన్న (సోమవారం) మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఎంపీ మాలోతు కవితను 14 మంది కౌన్సిలర్లు కలిశారు. క్యాంపుకు వెళ్లిన వారిని పార్టీ నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు ప్రకటించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నాయకులు తెలిపారు. అవిశ్వాస వర్గంలో వారికి విప్ జారీ చేసినట్లు తెలిపిన బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ఈ రోజు అవిశ్వాసం జరుగుతుందా లేక సర్ధు బాటు చేసుకుంటారా అని నర్సంపేట ప్రజలు వేచి చూస్తున్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటిల్లో అవిశ్వాస తీర్మానాల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పలు చోట్ల బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మెన్లు పార్టీ మారుతున్నారు.
తాజావార్తలు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!