West Godavari Crime: కొడుకు, కోడలి మధ్య విభేదాలు.. మనవడిని మర్డర్ చేసిన తాత.. అసలు కథ వేరే ఉంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Godavari Crime: కొడుకు లేదా కూతురు పిల్లలు అంటే తాతకు ఎంతో మమకారం ఉంటుంది.. తల్లిదండ్రులు వారిపై కోపంతో అరచినా.. వారిని వెసుకోసుకురావడంలో.. అల్లారిముద్దుగా చూసుకోవడంలో ముందువరసలో ఉంటారు.. తాత, మనవళ్ల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంటుంది.. కానీ, ఓ తాత.. తమన మనవడిపట్ల దారుణంగా వ్యవహరించాడు.. ఏకంగా తన వెంట తీసుకెళ్లి.. హత్య చేసి.. మళ్లీ వచ్చి తనకు ఏమీ తెలియనట్టు ఉండిపోయాడు.
Read Also: BJP Leader Sana Khan: బీజేపీ నాయకురాలు సనాఖాన్ హత్య కేసులో ఆమె భర్త అరెస్ట్
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మీనవల్లురులో జరిగిన దారుణానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొడుకు, కోడలు మధ్య విబేధాలు కారణంగా విడాకులు తీసుకుంటే ఆస్తి మనవడికి వెళ్తుందని భావించిన తాతయ్య.. సొంత మనవడిని దారుణంగా హత్య చేశాడు. ఈ నెల 9వ తేదీన ఉదయం బాలుడిని వెంటబెట్టుకుని వెళ్లి హత్య చేసి యణమధుర్రు కాలువలో పడేశాడు. ఏమి తెలియనట్టు ఇంటికి వచ్చిన నిందితుడు పోకల నాగేశ్వరరావు.. మళ్లీ బాబు కనిపించట్లేదంటే అందరితో కలిసి వెతికాడు.. అయితే0, నిన్న బాలుడి మృతదేహం కాలువలో లభ్యం కాగా పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడిని 9వ తేదీ ఉదయం తాత నాగేశ్వర రావు తీసుకు వెళ్లడాన్ని చూసిన స్థానికులు.. అతనిపై అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.
తాజావార్తలు
-
Amarnath Yatra 2026: నేటి నుంచి అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడంటే?
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!