Deputy CM Narayana Swamy: చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు డిపాజిట్ కూడా రాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Narayana Swamy: సీఎం జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి ఏ మాట వచ్చిన అది జీవో కింద లెక్క అంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. దీన్ని కూడా వక్రీకరించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మూడు సెంట్లు భూములు జర్నలిస్టులకు అందిస్తున్నారని.. ప్రతి పేద బిడ్డ ఉన్నత చదువుకోవాలి అనేది జగనన్న సంకల్పమని ఆయన తెలిపారు. భారతదేశంలో ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో ప్రత్యక్ష ఎన్నికలు పెడితే సీఎం జగన్ మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు.
Also Read: Purandeswari: విధానాలు ఎత్తిచూపిస్తే కోవర్ట్ అంటే ఎలా..? 175 స్థానాల్లో పోటీ..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు డిపాజిట్ కూడా రాదన్నారు. జగన్ మోహన్ రెడ్డిపై ఏ రెడ్డి ఆరోపణలు చేసినా నేను ఊరుకోనని, తగిన సమాధానం చెప్తానన్నారు. పురంధేశ్వరి\పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధం ఎత్తివేసిన వ్యక్తి చంద్రబాబే, మీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీలు అంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి నా కాపులు అని కూడా అనాలని అంటున్నారని.. కానీ కాపులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు ఏ ముఖ్యమంత్రి చేయలేదన్నారు. పవన్ కళ్యాణ్ జీవితంలో సీఎం కాలేడని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!