Dy CM Narayana Swamy: చంద్రబాబు, పవన్పై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హాట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dy CM Narayana Swamy: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం పెద్ద దళితవాడ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ దేశానికి ఏమీ సేవ చేయలేదని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాకూడదని పవన్ కల్యాణ్ చంద్రబాబుతో కలుసుకున్నాడని నారాయణ స్వామి అన్నారు. పవన్ కల్యాణ్ గతంలో చంద్రబాబును నోటికి వచ్చినట్లు తిట్టాడని.. ఇద్దరు ఒకరికొకరు తిట్టుకున్న వాళ్లే ఇప్పుడు ఒక్కటొయ్యారన్నారు. ఇక్కడ జరిగిందాన్ని వీడియో తీసి పెడితే పవన్ కల్యాణ్, చంద్రబాబు పకపక నవ్వుకునేదన్నారు. వారు ప్రజలను రెచ్చగొడుతున్నారని.. తాను పూలమాల వేసుకునేందుకు కాదు.. చెప్పు దెబ్బలు తీసుకునే దానికి కూడా తాను రెడీ అన్నారు. తాను తప్పు చేయననని.. ఎవరి దగ్గర డబ్బు తీసుకోనన్నారు.
Read Also: Komatireddy venkat reddy: పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను నమ్మొద్దు
Also Read
- LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ నెల 28 నుంచే ప్రారంభం..
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
బుధవారం డిప్యూటీ సీఎంకు కార్వేటినగరంలో నిరసన సెగ తగిలిన విషయం తెలిసిందే. ఓ మహిళ తమకు ఉచిత రేషన్ బియ్యం ఇస్తానన్నారని కాలీ ఇంతవరకు ఇవ్వలేదని మండిపడింది. ఇక, మా వీధిలో త్రాగునీరు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. మా వీధిలో మురికి కాలువలో మురికి నీరు అస్తవ్యస్తంగా ఉంది.. ఎవరికీ చెప్పినా పట్టించుకునే వారు లేరన్నా రు.. ఇలా సమస్యలు చెబుతూ.. డిప్యూటీ సీఎం నారాయణస్వా మితో హేమలత అనే మహిళ వాగ్వాదానికి దిగింది.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయిం ది.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. ఆ మహిళ వెనక్కి తగ్గకుండా వాగ్వాదానికి దిగారు. కాగా, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మ కంగా తీసుకున్నా రు సీఎం వైఎస్ జగన్.. ప్రతీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పర్య టించడం .. తాము అందించిన సంక్షేమ ఫలాలు, చేసిన అభివృ ద్ధి గురించి చెప్పడం.. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.. ఎమ్మెల్సీ ఎన్ని కలు.. ఇతర కార్యక్రమాలతో కొన్ని రోజులు ఈ కార్యక్రమానికి బ్రేక్లు పడగా.. మళ్లీ నిర్వ హించాలనే ఈ మధ్యే ఆయన నిర్వహించిన సమీక్ష సమావేశంలో స్పష్టం చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
-
Most Powerful Weapons: మహాభారతంలో ఆ 11 అస్త్రాలు గనుక ప్రయోగిస్తే.. బూడిదే! దేవతలు సైతం వణికిపోయిన ఆయుధాలు ఇవే!
-
Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
-
Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్కు వెళ్లాలా.?
-
Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!