Delhi University : డీయూకు చెందిన బీఏ పొలిటికల్ సైన్స్ సిలబస్ లో మార్పు.. సావర్కర్పై కొత్త అధ్యాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi University : ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన బీఏ పొలిటికల్ సైన్స్ సిలబస్లో అనేక మార్పులు చేశారు. యూనివర్శిటీ ఐదవ సెమిస్టర్లో హిందుత్వ సిద్ధాంతకర్త డిడి సావర్కర్పై ఒక అధ్యాయాన్ని చేర్చింది. అదే సమయంలో మహాత్ముడికి సంబంధించిన అధ్యాయం ఏడవ సెమిస్టర్కు మార్చబడింది. ఢిల్లీ యూనివర్శిటీ సిలబస్లో వీడీ సావర్కర్పై అధ్యాయాన్ని చేర్చడం ఇదే తొలిసారి. యూనివర్సిటీ పాఠ్యాంశాల్లో మార్పులు చేసేందుకు శుక్రవారం అకడమిక్ కౌన్సిల్ (ఏసీ) సమావేశం జరిగింది. ఈ రెండు ప్రధాన మార్పులకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. సమావేశంలో సభ్యుడు అలోక్ రంజన్ మాట్లాడుతూ.. ఇంతకుముందు సావర్కర్ సిలబస్లో భాగం కాదని, మహాత్మా గాంధీకి ఐదవ సెమిస్టర్లో బోధించారని చెప్పారు.
Read Also:New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
Also Read
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
కొత్త మార్పు తర్వాత సావర్కర్ను ఐదో సెమిస్టర్లో, అంబేద్కర్ను ఆరో సెమిస్టర్లో, ఏడో సెమిస్టర్లో మహాత్మాగాంధీకి సంబంధించిన అధ్యాయాన్ని చేర్చినట్లు ఆయన చెప్పారు. సావర్కర్ అధ్యాయంను చేర్చుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే మహాత్మాగాంధీకి సంబంధించిన అధ్యాయం గురించి బోధించకూడదని రంజన్ అన్నారు. బీఏ పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి కవి ముహమ్మద్ ఇక్బాల్ని తొలగించినట్లు శనివారం నాడు వార్తలు వచ్చాయి. మహమ్మద్ ఇక్బాల్ తొలగింపుపై, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పునాది వేసిన పాఠ్యాంశాల్లో అతనికి స్థానం లేదని డియు వైస్-ఛాన్సలర్ యోగేష్ సింగ్ అన్నారు.
Read Also:NTR Ghat: ఆయన కొడుకుగా పుట్టడం అదృష్టం.. ఎన్టీఆర్ ఘాట్ లో బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ నివాళి
ఈ సమావేశంలో ఇక్బాల్ను సిలబస్ నుంచి తొలగించడంపై పలువురు సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా’ కవిత ద్వారా ఇక్బాల్ భారతదేశానికి సాటిలేని సేవలందించారని సభ్యులు పేర్కొన్నారు. సమావేశంలో ఇక్బాల్ను తొలగిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయంపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో విసి సింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మరింత బోధించాలని ఉద్ఘాటించారు. అంబేద్కర్ గురించి మరింత ఎక్కువ సమాచారం జోడించాలని అధ్యాపకులను కోరారు.
తాజావార్తలు
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!