Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Delhi Stampede Two Trains Two Platforms And The Tragic Incident How The Chaos Unfolded

Delhi Stampede : 2 రైళ్లు, 2 ప్లాట్‌ఫారమ్‌లు.. మెట్ల పై పడిపోయిన ప్రయాణికులు.. తొక్కిసలాట ఎలా జరిగిందంటే ?

Published Date :February 16, 2025 , 10:45 am
By Rakesh Reddy
Delhi Stampede : 2 రైళ్లు, 2 ప్లాట్‌ఫారమ్‌లు.. మెట్ల పై పడిపోయిన ప్రయాణికులు.. తొక్కిసలాట ఎలా జరిగిందంటే ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Delhi Stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించి, ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు ఉపాధ్యాయ్ ప్రమాదానికి గల ప్రాథమిక కారణాన్ని వివరించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఈ విషాద సంఘటన జరిగినప్పుడు పాట్నా వైపు వెళ్తున్న మగధ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నంబర్ 14పై నిలబడి ఉందని, జమ్మూ వైపు వెళ్తున్న ఉత్తర సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నంబర్ 15పై నిలబడి ఉందని ఆయన అన్నారు. ఈ సమయంలో ఒక ప్రయాణీకుడు 14, 15 ప్లాట్‌ఫారమ్ నంబర్ మధ్య మెట్లపై జారి పడిపోయాడు. అతని వెనుక ఉన్న చాలా మంది ప్రయాణికులు అతనితో పాటు పడిపోవడంతో ఈ విషాద సంఘటన జరిగింది. ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తు చేస్తోంది. రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న పోర్టర్ ఏం చెప్పాడు?
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటపై, రైల్వే స్టేషన్‌లోని ఒక పోర్టర్ మాట్లాడుతూ.. నేను 1981 నుండి పోర్టర్‌గా పనిచేస్తున్నానని, కానీ ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత జనసమూహాన్ని చూడలేదని అన్నారు. ప్రయాగ్‌రాజ్ స్పెషల్ 12వ నంబర్ ప్లాట్‌ఫామ్ నుండి బయలుదేరాల్సి ఉంది. కానీ దానిని 16వ నంబర్ ప్లాట్‌ఫామ్‌కు మార్చారు. 12వ ప్లాట్‌ఫారమ్‌పై వేచి ఉన్న జనం, బయట వేచి ఉన్న జనం 16వ ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రజలు తోసుకుని ఎస్కలేటర్లు, మెట్లపై పడిపోయారు.

Read Also : SangaReddy: కూతురిని ప్రేమిస్తున్నాడని యువకుడిని హత్య చేసిన తండ్రి

#WATCH | Stampede at New Delhi railway station | A porter (coolie) at the railway station says "I have been working as a coolie since 1981, but I never saw a crowd like this before. Prayagraj Special was supposed to leave from platform number 12, but it was shifted to platform… pic.twitter.com/cn2S7RjsdO

— ANI (@ANI) February 16, 2025

Read Also : Delhi Stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రమాదంపై స్పందించిన ప్రభుత్వం.. బాధిత కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం

జనసమూహాన్ని ఆపడానికి చాలా మంది పోర్టర్లు అక్కడ గుమిగూడారు. మృతదేహాలను అంబులెన్స్‌లో పంపించారు. ప్లాట్‌ఫారమ్‌పై బూట్లు, బట్టలు మాత్రమే మిగిలి ఉన్నాయి. 12వ ప్లాట్‌ఫారమ్‌పై వేచి ఉన్న జనం, బయటి నుండి వచ్చిన జనం 16వ ప్లాట్‌ఫారమ్‌కు చేరుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ప్రజలు తోసుకుని ఎస్కలేటర్లు, మెట్లపై పడిపోయారు. పోలీసులను, అగ్నిమాపక సిబ్బందిని, 3-4 అంబులెన్స్‌లను అక్కడికి పిలిచాన్నారు. ప్రజలను ఆసుపత్రికి తరలించారు.

సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తుల ప్రకారం.. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వాటి షెడ్యూల్ సమయం కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. దీని కారణంగా ఈ రైలులో ప్రయాణించే వ్యక్తులు ప్లాట్‌ఫారమ్ నంబర్ 12-13 వద్ద చిక్కుకుపోయారు. జనసమూహం చాలా ఎక్కువగా ఉండటంతో, ప్రజలు ప్లాట్‌ఫారమ్‌పైనే కాకుండా మెట్లపై కూడా రైలు వచ్చేందుకు వేచి ఉన్నారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నంబర్ 15 వద్దకు చేరుకుంది. రెండు చోట్లా జనం ఒకేసారి పెరగడంతో ఈ ప్రమాదం జరిగింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Delhi Stampede
  • new delhi railway station
  • Public Safety
  • Railway Accident
  • Railway Tragedy

తాజావార్తలు

  • GaddarFilmAwards : సినిమా వాళ్లని ఎంకరేజ్ చేయడంలో AP వెనుకబడి ఉంది – చిరంజీవి

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions