Delhi Stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రమాదంపై స్పందించిన ప్రభుత్వం.. బాధిత కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం
Delhi Stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సంఘటన వల్ల ప్రభావితమైన ప్రజలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తుంది. దీనితో పాటు తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షల పరిహారం, స్వల్పంగా గాయపడిన వారికి లక్ష రూపాయల పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఇప్పటివరకు ఇందులో 18 మంది మరణించినట్లు నిర్ధారించబడింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో 14 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 25 మందికి పైగా గాయపడ్డారు.
Read Also :Krisnaveni: ఇండస్ట్రీలో విషాదం.. ఎన్టీఆర్ తొలి నిర్మాత మృతి
Also Read
- Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
తొక్కిసలాట పరిస్థితి ఎలా తలెత్తింది?
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. మహా కుంభమేళాకు వెళ్లే రెండు రైళ్లు ఆలస్యంగా వచ్చాయని, దీని కారణంగా స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారని చెప్పారు. ఈ వ్యక్తులు తమ రైలు కోసం వేచి ఉన్నారు. ఇంతలో, అకస్మాత్తుగా ప్లాట్ఫారమ్ మార్పు ప్రకటన కారణంగా, ప్రజలు ఒక ప్లాట్ఫారమ్ నుండి మరొక ప్లాట్ఫారమ్కు పరిగెత్తడం ప్రారంభించారు.. దీని వలన తొక్కిసలాట జరిగింది. అయితే, చాలా మంది ప్రత్యక్ష సాక్షులు కూడా రైలు ప్లాట్ఫామ్ మార్పుకు సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదని, ప్రజలు తమ రైలు వేరే ప్లాట్ఫామ్పై ఉందని భావించారని, అందుకే గందరగోళం ఏర్పడిందని చెబుతున్నారు.
Read Also :Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. హరీష్ రావు, రాధా కిషన్ రావుపై ఆరోపణలు
ప్లాట్ఫారమ్ కంటే వంతెనపైనే ఎక్కువ జనసమూహం ఉందని, అక్కడే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఇంత పెద్ద జనసమూహం ఇప్పటివరకు కనిపించలేదని అక్కడి ప్రజలు తెలిపారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి ప్రధాని మోదీ వరకు అందరూ సంతాపం తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. రైల్వేల నిర్వహణలో లోపాలు ఉండటంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రమాదానికి చాలా మంది ప్రతిపక్ష నాయకులు మోడీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
తాజావార్తలు
-
Astrology: ఏప్రిల్ 28, మంగళవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!