Delhi Police: G20 సమ్మిట్ కోసం సెప్టెంబర్ 8-10 వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే G20 సమ్మిట్ కోసం సెప్టెంబర్ 8-10 వరకు పబ్లిక్ హాలిడే ప్రకటించాలని ఢిల్లీ పోలీసులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సిఫార్సు చేస్తూ ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. ఇటీవలే.. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లోని కన్వెన్షన్ సెంటర్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల నాయకులు సమావేశం అయ్యారు. ఈ క్రమంలో జీ20 సమావేశాలు నిర్వహించే తేదీలను ప్రకటించారు.
Read Also: Tips To Escape From drowning Car: మీరు ఉన్న కారు మునిగిపోయిందా? ఇలా తప్పించుకోండి
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
జీ20 సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, చైనా ప్రధాని జీ జిన్పింగ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్లతో సహా పలువురు దేశాధినేతలు, దౌత్యవేత్తలు హాజరుకానున్నారు. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు సజావుగా ఉండేలా ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సోమవారం పరిమితి మరియు మళ్లింపు ఏర్పాట్లను సమీక్షించేందుకు ప్రధాన రహదారులపై మాక్ డ్రిల్ నిర్వహించారు. మరోవైపు జీ20 సమావేశంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు.. పోలీసులు తమ సిబ్బందికి రసాయన, జీవ ఆయుధాలు నిర్వహించేలా శిక్షణ ఇస్తూ వారి సాఫ్ట్ స్కిల్స్పై దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా ఢిల్లీకి చెందిన 19 మంది పోలీసులు “మార్క్స్ ఉమెన్”, స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (SWAT) విభాగానికి చెందిన మహిళా కమాండోలు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) మధ్యప్రదేశ్లోని దాని శిక్షణా కేంద్రంలో నాలుగు వారాల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
Read Also: Tummala Nageswara Rao: పాలేరు నుంచి తుమ్మల పోటీ చేయాల్సిందే..
ప్రపంచ ఆర్థిక సమస్యలు, సహకారం, విధాన సమన్వయంపై చర్చించడానికి దేశాధినేతలు, ఆర్థిక నిపుణులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులను కలిసి G20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. అందుకోసం ప్రపంచం దృష్టి మొత్తం ఢిల్లీ వైపు మళ్లనుంది.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!