Doctor Murder: వైద్యుడిని కాల్చిచంపిన ఇద్దరు మైనర్లు!
- ఢిల్లీలోని జైత్పూర్లో దారుణ ఘటన.
- వైద్యుడిని కాల్చిచంపిన ఇద్దరు మైనర్లు.
- ఆసుపత్రిలోకి ప్రవేశించి డాక్టర్ రూమ్ లోనే..
Doctor Murder: ఢిల్లీలోని జైత్పూర్లో బుధవారం సాయంత్రం ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది . ఇక్కడ ఇద్దరు మైనర్లు ఆసుపత్రిలోకి ప్రవేశించి వైద్యుడిని కాల్చిచంపారు. ఈ ఘటన కాళింది కుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖద్దా కాలనీలో చోటుచేసుకుంది. మైనర్ డ్రెస్సింగ్ కోసం నీమా ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ అతను డాక్టర్ జావేద్ అక్తర్ తలపై కాల్చాడు. నేరం చేసిన నిందితులు ఘటనాస్థలం నుంచి పారిపోయిన ట్లు ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది.
Hangover Tips: హ్యాంగోవర్ పోవడానికి ఇలా ట్రై చేయండి!
Also Read
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
గాయపడిన ఇద్దరు మైనర్లు చికిత్స పొందేందుకు వచ్చారని నర్సింగ్హోమ్ సిబ్బంది పోలీసులకు తెలిపారు. కట్టు కట్టిన తర్వాత డాక్టర్ని కలవాలని వారు కోరగా., కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ బలవంతంగా డాక్టర్ గదిలోకి ప్రవేశించి కాల్చి చంపారు. దీంతో డాక్టర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఉద్యోగులు తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడం ప్రారంభించారు. అయితే, హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Viral Video: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. పెళ్లి సంబరాల్లో చిరిగిపోయిన వరుడి ప్యాంటు!
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్పై అత్యాచార హత్యపై దేశవ్యాప్తంగా వైద్యులలో ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. తమ భద్రత, ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల వైద్యులు 11 రోజుల సమ్మెకు దిగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలోని ఈ కేసు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించినది. అయినప్పటికీ., పోలీసులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!