Ayodhya: రామమందిరంలో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కుటుంబం (Delhi CM Arvind Kejriwal), పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుటుంబం (Punjab CM Bhagwant Mann) ఆయోధ్యలో (Ayodhya) పర్యటించారు. ఇటీవల ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగిన రామమందిరాన్ని (Ram Temple) ముఖ్యమంత్రుల కుటుంబాలు సందర్శించి.. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామాలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు.. రామమందిరంలో ప్రార్థనలు చేసిన తర్వాత తాను వర్ణించలేని ప్రశాంతతను అనుభవించినట్లు తెలిపారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వస్తున్నారని.. వారి ప్రేమను చూడటం నిజంగా హృదయపూర్వకంగా సంతోషంగా ఉందని పేర్కొ్న్నారు. ఎంతో భక్తితో భక్తులు మందిరాన్ని సందర్శిస్తున్నారని ఆయన కొనియాడారు.
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. రాముడ్ని దర్శించుకోవాలనే కోరిక చాలా కాలంగా ఉందని.. అది ఇప్పుడు నెరవేరిందని తెలిపారు. దేశ సంక్షేమం కోసం ప్రార్థించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
#WATCH | Ayodhya: After offering prayers at Ram Temple, Punjab CM Bhagwant Mann says, "… It was a long pending desire to visit Ram Lalla… I prayed for the welfare of the country." pic.twitter.com/NfvXMZjklR
— ANI (@ANI) February 12, 2024
Delhi CM Arvind Kejriwal and Punjab CM Bhagwant Mann along with their families offered prayers at Ayodhya Ram Temple today pic.twitter.com/a3jAdImjhu
— ANI (@ANI) February 12, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!