Delhi Capitals : గుజరాత్ మ్యాచ్ కు అందుబాటులో రిషబ్ పంత్
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ ఎట్టకేలకు క్రికెట్ స్టేడియంలో అడుగుపెట్టబోతున్నాడు. అయితే మ్యాచ్ ఆడటానికి కాదండోయ్.. చూడటానికి మాత్రమే. గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. కాస్త లేచి తన పని తానే చేసుకోగలుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడతడిని.. ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటన్స్ మధ్య జరుగబోయే మ్యాచ్ కు తీసుకు వచ్చేందుకు ఢిల్లీ ఫ్రాంఛైజీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అతడు ప్రత్యేక్షంగా చూసేందుకు వస్తున్నాడు.

Also Read
Read Also : Sri Mahishasura Mardini Stotram: మంగళవారం నాడు ఈ స్తోత్రం వింటే పుణ్యఫలం సిద్ధిస్తుంది..
ఈ మ్యాచ్ ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగనుంది. రిషబ్ పంత్ ఈ సీజన్ కు దూరమవ్వడంతో అతడి స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ చూడటానికి పంత్ రాబోతున్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ( డీడీసీఏ) జాయింట్ సెక్రటరీ రాజన్ చెప్పారు.
Read Also : Sri Hanuman Chalisa: నేడు హనుమాన్ చాలీసా వింటే సమస్త పీడలు, భయాలు తొలుగుతాయి
గాయంతో బాధపడుతున్న రిషబ్ పంత్.. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని పంత్ నిర్ణయించుకున్నాడని ఆయన వెల్లడించారు. పంత్ ఫ్రాంఛైజీ యాజమానాల ప్రాంతం నుంచి మ్యాచ్ ను చూసే అవకాశం ఉందంట.. బీసీసీఐ అవినీతి నిరోధక, సెక్యూరిటీ టీమ్ ఒకే అంటే అతడు కొంత సమయం డగౌట్ లో కూడా గడుపుతుడని ఆ ఫ్రాంఛైజీ వర్గాలు చెబుతున్నాయి.
Read Also : Twitter Logo Changed: ట్విట్టర్ లోగో మారింది.. బ్లూ బర్డ్ స్థానంలో…
పంత్ ను ఇంటి నుంచి తీసుకురావడం.. తిరిగి డ్రాప్ చేయడంతో పాటు స్టేడియంలోనూ డగౌట్ వరకు ప్రత్యేకమైన ర్యాంప్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓకే చెప్పడంతో ర్యాంప్ ఏర్పాటు చేశారు. పంత్ ఆడకపోయినా.. స్టేడియానికి వచ్చి తమతో పాటు డగౌడ్ లో కూర్చుంటే బాగుంటుందని మొదటి నుంచి హెడ్ కోచ్ పాంటింగ్ అన్నారు.
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!