Delhi Capitals : గుజరాత్ మ్యాచ్ కు అందుబాటులో రిషబ్ పంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ ఎట్టకేలకు క్రికెట్ స్టేడియంలో అడుగుపెట్టబోతున్నాడు. అయితే మ్యాచ్ ఆడటానికి కాదండోయ్.. చూడటానికి మాత్రమే. గతేడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. కాస్త లేచి తన పని తానే చేసుకోగలుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడతడిని.. ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటన్స్ మధ్య జరుగబోయే మ్యాచ్ కు తీసుకు వచ్చేందుకు ఢిల్లీ ఫ్రాంఛైజీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అతడు ప్రత్యేక్షంగా చూసేందుకు వస్తున్నాడు.

Also Read
- APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. 'చంద్రన్న బోడిగుండు' అంటూ ప్లకార్డులు!
- Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
- 5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
- Vietnam Boat Tragedy: నేడు భారత్కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!
Read Also : Sri Mahishasura Mardini Stotram: మంగళవారం నాడు ఈ స్తోత్రం వింటే పుణ్యఫలం సిద్ధిస్తుంది..
ఈ మ్యాచ్ ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగనుంది. రిషబ్ పంత్ ఈ సీజన్ కు దూరమవ్వడంతో అతడి స్థానంలో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ చూడటానికి పంత్ రాబోతున్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ( డీడీసీఏ) జాయింట్ సెక్రటరీ రాజన్ చెప్పారు.
Read Also : Sri Hanuman Chalisa: నేడు హనుమాన్ చాలీసా వింటే సమస్త పీడలు, భయాలు తొలుగుతాయి
గాయంతో బాధపడుతున్న రిషబ్ పంత్.. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని పంత్ నిర్ణయించుకున్నాడని ఆయన వెల్లడించారు. పంత్ ఫ్రాంఛైజీ యాజమానాల ప్రాంతం నుంచి మ్యాచ్ ను చూసే అవకాశం ఉందంట.. బీసీసీఐ అవినీతి నిరోధక, సెక్యూరిటీ టీమ్ ఒకే అంటే అతడు కొంత సమయం డగౌట్ లో కూడా గడుపుతుడని ఆ ఫ్రాంఛైజీ వర్గాలు చెబుతున్నాయి.
Read Also : Twitter Logo Changed: ట్విట్టర్ లోగో మారింది.. బ్లూ బర్డ్ స్థానంలో…
పంత్ ను ఇంటి నుంచి తీసుకురావడం.. తిరిగి డ్రాప్ చేయడంతో పాటు స్టేడియంలోనూ డగౌట్ వరకు ప్రత్యేకమైన ర్యాంప్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓకే చెప్పడంతో ర్యాంప్ ఏర్పాటు చేశారు. పంత్ ఆడకపోయినా.. స్టేడియానికి వచ్చి తమతో పాటు డగౌడ్ లో కూర్చుంటే బాగుంటుందని మొదటి నుంచి హెడ్ కోచ్ పాంటింగ్ అన్నారు.
తాజావార్తలు
-
Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్తో తలపై కొట్టడంతో భర్త మృతి..
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
-
Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!