Rajnath Singh: పదేళ్ల తర్వాత ఆ పార్టీ ఉండదు.. కాంగ్రెస్ పై రక్షణ శాఖ మంత్రి ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని.. ఎపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. కడప జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. “ఎపీ ప్రగతిలో మోడీ పాత్ర కీలకం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీవీ నరసింహ రావు కి సైతం భారత రత్న ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికి చెందుతుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక మోడీ ప్రభుత్వం లక్ష్యం. పదేళ్ల తర్వాత చిన్న పిల్లలకి కూడా గుర్తు లేకుండా పోయే పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ని దేశంలో లేకుండా చేయాల్సిన బాధ్యత మీదే. మన దేశంలో మోడీ విశ్వ గురుగా అవతరించి దేశాన్ని పాలిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. అత్యధిక పార్లమెంట్ సీట్లను ఎన్డీయే కూటమి సాధిస్తుంది అన్న విశ్వాసం ఉంది. ప్రపంచం స్వాగతిస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం.2014 ఎన్డీయే లేక ముందు భారత్ 11 వ స్థానంలో ఉండేది. నేడు ప్రపంచంలో మూడో స్థానానికి చేరడంతో మోడీ కృషి ఎనలేనిది
READ MORE: Pawan Kalyan: నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే.. గుంటూరు సభలో పవన్ ఫైర్
Also Read
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
కేంద్ర ప్రభుత్వం 25 లక్షల ఇల్లు మంజూరు చేస్తే కేవలం ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. ” కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదు కేజీల బియ్యం అందిస్తుంది. పేదల వైద్యం కోసం 75 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం. కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్క మంత్రిపై అవినీతి ఆరోపణలు గడిచిన పడేళ్లలో బీజేపీ మంత్రుల్లో ఏ ఒక్కరిపై ఆరోపణలు లేవు అదే మా నినాదం. ఒకే దేశం ఒకే జెండా అనేది మా నినాదం. జమ్మూకాశ్మీర్ సాధించడం మా ప్రభుత్వం తో నే సాధ్యంఅయోధ్య రామ మందిరం హిందువుల ఐదు వందలెల్ల కల. రామ రాజ్యాన్నీ సాధించిన వ్యక్తి మోడీ. కుల మతాల అతీతమైన పార్టీ బీజేపీ. త్రిబుల్ తలాక్ తీసేయడం ముస్లిం మైనారిటీ నారీ మణులకు గొప్ప వరం. 58 వేల కోట్లతో దేశంలో నేషనల్ హై వే రోడ్లు వేశాం. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండని కోరారు.”
తాజావార్తలు
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
-
Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
-
Ram Charan : RC17 పై ‘పెద్ది’ ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
-
Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!