Stephen Raveendra : బైక్ దొంగతనాలు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyberabad Police Arrested Bike Offenders.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బైక్ దొంగతనాలు పాల్పడుతున్న ముఠాను పోలీసుల అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50 లక్షల విలువైన 46 బైకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. శంషాబాద్ SOT, శంషాబాద్ జోన్ పోలీసులు కలిసి బైక్ అఫెండర్స్ ను పట్టుకున్నారని తెలిపారు. ఆరుగురు సభ్యులు గల ముఠా అని.. 10 నెలల నుంచి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లో బైక్ ల దొంగతనాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. 44 కేసులు డిటెక్ట్ అయినవి.. ఈ ముఠా లో ఇద్దరు జువైనల్స్ ఉన్నారు. ప్రధాన నిందితుడు A 1 మహమ్మద్ అష్వాక్ అలియాస్ ఖబీర్ పాతబస్తీ కీ చెందిన వ్యక్తి.. మదీన సెంటర్ లో సెల్స్ మేన్ గా పనిచేసేవాడు…
Also Read
- Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
సద్దాం అనే స్నేహితునితో కలిసి ఫస్ట్ హైదరాబాద్ లో బైకులు దొంగతనం చేశారు.. మరో నలుగురు ని కలుపుకుని మూడు కమీషనరేట్ ల పరిదిలో వరుసగా టూ వీలర్ లు చోరీ చేసేవారు. ఇద్దరు జువైనల్స్ ను కూడా గ్యాంగ్ లో చేర్చుకున్నారు.. జీతం సరిపోక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చోరీలు చేశారు… వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి లలో అమ్మేవారు. ఫైనాన్స్ కట్ఠని బైకులు అని చెప్పి అమ్మేవారు. 15 వేల నుంచి 30 వేల వరకు బైకులను అమ్మేవారు.. షాపింగ్ మాల్స్ లో, షాపుల ముందు లాక్ చేయకుండా ఉన్న బైకులు వీరి టార్గెట్ అని స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు.
తాజావార్తలు
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!