CP Press Meet: పిరమిడ్ స్కీం పేరుతో స్కామ్.. అమాయకులే టార్గెట్
క్యూ నెట్ మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్నారు అని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పీరమిడ్ స్కీమ్ పేరుతో బోగస్ కంపనీ తో అమాయకులను టార్గెట్ చేశారన్నారు. ఇటీవల ప్రమాదానికి గురైన.. స్వప్న లోక్ కాంప్లెక్స్ లో ఈవీ అయింపర్ అనే బోగస్ కంపనీ నడుస్తుంది.. రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 20 వేల నుంచి రూ. 60 వేలకు ఆదాయం వస్తుందని అమాయకులను నమ్మిస్తున్నారు అని సీపీ ఆనంద్ అన్నారు.
Also Read : Srikanth Addala: ‘నారప్ప’ డైరెక్టర్.. ‘అఖండ’ విశ్వరూపం.. PK తోనా..?
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
ఇది గొలుసు కట్టు పద్దతిలో అమాయకులను మోసం చేస్తున్నారు అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. 159 మంది బాధితులు దాదాపు రూ. 3 కోట్లుకు పైగా డబ్బును పోగొట్టుకున్నారు అని సీపీ తెలిపారు. క్యూ నెట్ స్కామ్ పై సీసీఎస్ పోలీసులు ఒకవైపు.. మరో వైపు ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది అని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా క్యూట్ నెట్ నడిపిస్తున్న రాజేష్ కన్నాను మొట్టమొదటి సరిగా అరెస్ట్ చేశాము అని ఆయన అన్నారు.
Also Read : Balineni Srinivasa Reddy: చంద్రబాబు ఎన్ని మేనిఫెస్టోలు ప్రకటించినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
35 బ్యాంక్ అకౌంట్లు.. రూ. 54 కోట్లు నగదును ఫ్రీజ్ చేశాము అని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ చెప్పారు. సూపర్ మార్కెట్ స్కీం ద్వారా 44 మంది బాధితులను తాము గుర్తించాము అని అన్నారు. రూ. 25 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు లక్ష రూపాయలు వస్తుందని చెప్పి మోసం చేస్తున్నారు.. ఇలా రెండు మూడు నెలలు అమౌంట్ ఇచ్చి మరీ మాయం అయిపోతున్నారు.. దేశంలోనే వేయి కోట్ల బిజినెస్ చేసినట్లు గుర్తించాము అని సీపీ ఆనంద్ చెప్పుకొచ్చారు.
Also Read : Maharashtra: మహారాష్ట్ర సంక్షీర్ణంలో లుకలుకలు.. బీజేపీపై ఎమ్మెల్యేల అసంతృప్తి..?
ఆయుర్వేద మందుల పేరుతో ప్రాడక్ట్ ఇచ్చి చాలా రకాల మోసం చేస్తున్నారు.. పిరమిడ్ స్కీంపై తెలంగాణలో 2017 డైరెక్ట్ సెల్లింగ్ గైడెలెన్స్ ప్రకారం చట్ట విరుద్ధం..
స్వప్న లోక్ కాంప్లెక్స్ ప్రమాదంలో చనిపోయిన బాధితులు కూడా క్యూ నెట్ లో పెట్టి మోసపోయారు.. ప్రజలు ఇలాంటి మల్టిలెవల్ మార్కెటింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని సీపీ సీవీ ఆనంద్ అన్నారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!