Crime Case: ఇదెక్కడి మాస్ మావా.. సినిమా రేంజిలో పోలీసుల స్కెచ్.. ముఠా గుట్టు రట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో సూర్య నటించిన ‘సింగం’లోని సన్నివేశాలను సిరిసిల్ల పోలీసులు రీక్రియేట్ చేశారు. పెద్దూర్ గ్రామానికి చెందిన బాధితురాలి తల్లి చేసిన ఒక్క ఫిర్యాదుతో అతిపెద్ద అంతర్జాతీయ సైబర్ ముఠా సమాచారం తెలిసింది. కాంబోడియాలో చైనా కంపెనీలు నిర్వహిస్తున్న సైబర్ మోసాల గుట్టును సిరిసిల్ల జిల్లా పోలీసులు ఛేదించారు. కొండోబియాలోని భారత రాయబార కార్యాలయం స్థానిక పోలీసుల సహాయంతో సోదాలు నిర్వహించింది.
Also read: AP Weather: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Also Read
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
అయితే సిరిసిల్ల జిల్లా పెదూరు గ్రామానికి చెందిన అతికం లక్ష్మి అనే మహిళ నాలుగు రోజుల క్రితం సిరిసిల్ల జిల్లా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. జగిత్యాల జిల్లా కొడిమియాలకు చెందిన కంచర్ల సాయిప్రసాద్ అనే ఏజెంట్ కు రూ.4లక్షలు చెల్లించి తన కుమారుడు శివప్రసాద్ కంబోడియాకు వెళ్లిపోయాడని వివరించారు. కానీ.. అక్కడికి వెళ్లిన తర్వాత అతడి పాస్పోర్టును తీసుకెళ్లి భారత్ కు తిరిగి రాకుండా అడ్డుకున్నారు. దింతో ఎస్పీ అఖిల్ మహాజన్ శివప్రసాద్ మొబైల్ నంబర్ తీసుకుని వాట్సాప్ లో మాట్లాడారు. శివప్రసాద్ వంటి భారతీయ బాధితులు 500 నుండి 600 మంది ఉన్నారని, వారి పాస్పోర్ట్ లను కూడా వారు తీసేసుకున్నారని అతడు తెలిపాడు. అక్కడ ఓ చైనా కంపెనీలలో సైబర్ క్రైమ్ లకు పాల్పడేందుకు వారంతా కాల్ సెంటర్ను ఏర్పాటు చేసుకుని ఇండియన్ ఫోన్ నంబర్ తో స్కామ్లు, లాటరీ స్కామ్ లు, జాబ్ స్కామ్ లు ఇంకా అనేక సైబర్ స్కామ్ లను నడుపుతున్నట్లు వివరించాడు. దాంతో అక్కడ వారు ఒక పనిని పూర్తి చేసి చాలా డబ్బు పొందుతున్నట్లు తెలిపాడు.
Also read: Qutub Minar: త్రివర్ణంలో మెరిసిన కుతుబ్ మినార్.. ఎన్నికల వేళ అవగాహనలో భాగంగా.. వీడియో వైరల్..
దింతో వెంటనే సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి, కంబోడియాలోని భారత రాయబార కార్యాలయంలోని అధికారులతో మాట్లాడి బాధితురాలి వివరాలను తెలియజేసినట్లు తెలిపారు. దీంతో అక్కడ ఇరుక్కుపోయిన శివప్రసాద్ ను కాపాడారు. రెండు రోజుల్లో శివప్రసాద్ భారత్ చేరుకుంటారని పోలీస్ అధికారులు తెలిపారు. బాధితులను స్థానికంగానే రక్షించి భారత్కు తీసుకువస్తామని కూడా అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
-
TheParadise : నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
-
AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం…
-
Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!