CPM Srinivasa Rao : జాతీయ సంపదను రైతుల నుంచి కొల్లగొడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ మాలా పేరుతో అత్యధికంగా భూములు తీసుకుంటున్నారని, ఏమాత్రం చట్టబద్ధమైన ప్రాతిపదిక లేని అదానీ అనుబంధ సంస్ధలకు భారత్ మాలా ను అప్పజెప్పారని విమర్శలు గుప్పించారు సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ సంపదను రైతుల నుంచి కొల్లగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతులకు ఎకరాకు కోటి నలభై లక్షలు రావాల్సి ఉండగా ముప్పై లక్షలు ఇస్తున్నారని ఆయన ధ్వజమజెత్తారు. భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి బేరసారాలు చేసి భూములు లాక్కుంటున్నారని, రైతులు, వ్యవసాయ కూలీలను కూడగట్టి ఆందోళన చేస్తామని ఆయన అన్నారు. కాగ్ కూడా భారత్ మాలా కుంభకోణాన్ని ఎత్తి చూపిందని, రైతుల భూములని రియాల్టర్లకు, కార్పొరేట్ కంపెనీపకు కట్టబెడుతున్నారని ఆయన అన్నారు.
Also Read : Traffic Alert: మంచిరేవులో కేసీఆర్ కోటి మొక్కలు నాటే కార్యక్రమం.. నార్సింగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ఈ నెల 30 నుంచీ సెప్టెంబర్ 4 వరకూ రాష్ట్ర వ్యాప్త క్యాంపైన్ నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ధరలు తగ్గించాలి, ఉద్యోగాలు కావాలి, కరెంటు ఛార్జీలు తగ్గించాలి అంటూ క్యాంపైన్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 4న ధర్నాలు చేస్తాం… ఈనెల 5న తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని, ప్రీపైడ్ స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారు.. దాంతో ప్రజలు కరెంటు వాడుకోవక్కర్లేదన్నారు. ట్రూఅప్ ఛార్జీలు ఎత్తివేయాలి.. ఎప్పుడో ఎవరో వాడుకున్న దానికి ఇప్పుడు ఎందుకు ఛార్జీలు కట్టాలని ఆయన ప్రశ్నించారు. ఆగష్టు 28న విద్యుత్ అమర వీరుల దినోత్సవం జరుపుకోబోతున్నామని శ్రీనివాసరావు తెలిపారు.
Also Read : Madagascar: స్టేడియంలో తొక్కిసలాట.. 13 మంది మృతి
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!