CPI Ramakrishna: ఈ ఘటనకు వాళ్ల వైఫల్యమే కారణం.. సీపీఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
- తొక్కిసలాటలో ఆరుగురు మృతి
- 41 మంది గాయపడ్డారన్న ఈవో
- స్పందించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన భక్తుల్లో కలకలాన్ని రేపింది. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారు.. 41 మంది భక్తులు గాయపడ్డారు.. 20 మంది భక్తులను డిశ్చార్జ్ చేశాం.. ఒకరిద్దరు మాత్రమే రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని టీటీడీ ఛైర్మన్ శ్యామల రావు అన్నారు. కాగా.. మృతులు విశాఖకు చెందిన జి. రజనీ(47), లావణ్య (40), శాంతి (34), తమిళనాడుకు చెందిన మెట్టు సేలం మల్లికా, కర్ణాటకకు చెందిన నిర్మల (50), నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడు బాబుగా గుర్తించారు.
READ MORE: AP BJP: నీ దర్శనానికి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయలేనందుకు మమ్ములను క్షమించండి స్వామీ..
Also Read
- AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- TVK Vijay: అలా అయితే మద్దతు విత్డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్కు కొత్త తలనొప్పి..
- EV Subsidies: ఉద్యోగులకు ఈవీ సబ్సిడీలు ప్రకటించిన ప్రైవేట్ సంస్థ.. కారుకు రూ.10 వేలు, ద్విచక్రవాహనానికి రూ.5 వేలు..
ఇదిలా ఉండగా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పార్టీ నేతలు తిరుపతి రుయా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ… టీటీడీ, పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. “ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలి. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని టిటిడి ఛైర్మన్ పదే పదే చెబుతున్నారు. కానీ సామాన్య భక్తుల పరిస్థితి ఏ విధంగా మారిందో మనం చూశాం. వీఐపీలకు మాత్రం పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతం చాలా విశాలంగా ఉంది. పోలీసులు లేకపోయినట్లయితే ఈ ఘటన జరిగేది కాదు. ఎవరికి వారుగా క్యూలో వెళ్లి టోకెన్లు తీసుకునేవారు. భక్తులను పోలీసులు.. కట్టడి చేసి ఒక్కసారిగా వదలడం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.” అని పేర్కొన్నారు.
READ MORE: Top Headlines @9AM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
-
CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!