CPI Narayana : బీజేపీనే దేశంలో అల్లర్లకు మతతత్వ ఆందోళనలకు ఆద్యం పోసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్ చేతులలో నుండి రాష్ట్రాన్ని కాపాడాలని సీపీఐ ప్రయత్నం చేస్తుందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్రిమినల్ ఆలోచనలు ఉన్న అమిత్ షా వల్లే మణిపూర్ లాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మణిపూర్ లాంటి అల్లర్ల లను అడ్డుపెట్టుకొని మతం చాటున అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు. బీజేపీనే దేశం లో అల్లర్లకు మతతత్వ ఆందోళనలకు ఆద్యం పోసిందని సీపీఐ నారాయణ ధ్వజమెత్తారు.
Also Read : Elon Musk: తన కొడుకు ఫోటో షేర్ చేసిన ఎలాన్ మస్క్.. లిటిల్ ఎక్స్ అంటూ కామెంట్
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
నిన్న మొన్నటి వరకు మోడీపై మొరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు బీజేపీ అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రానికి జగన్ లొంగిపోయాడని, కేసీఆర్ కూతుర్ని లిక్కర్ స్కాం నుంచి బయటపడేసేందుకు బీజేపీ తొత్తుగా మారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ జగన్ డబల్ ఇంజన్ పాత్ర పోషిస్తున్నారని, మోడీకి దత్తపుత్రుడుగా జగన్ కొనసాగుతున్నాడన్నారు. జగన్ పైకి వైసీపీ ముద్ర లోపల మాత్రం బీజేపీ ముద్రగా పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ దేశం లో బీజేపీ పాలన పోవాలని సీపీఐగా కోరుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఎవరి పాలన రావాలని కోరుకుంటున్నారో ప్రజలు నిర్ణయిస్తారని, ప్రస్తుతానికి పవన్, బీజేపీతో కలిసి అంట కాగుతున్నాడని, పవన్ ఎన్నికల సమయంలో బీజేపీతో ఉంటాడా లేదా అన్నది ప్రశ్నార్థకమే అని ఆయన అన్నారు.
Also Read : COVID19: షాకింగ్ సర్వే.. కరోనా నుంచి కోలుకున్న ప్రతి వందమందిలో ఆరుగురు ఏడాదిలోపే మృతి
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!