CPI (ML) : రాజ్యాంగ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది బీజేపీ….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా, సీపీఐ (ఎం.ఎల్) (రెవెల్యూషనరీ ఇనీషియేటివ్), పీసీసీ సీపీఐ (ఎం.ఎల్.) (ప్రోవిజనల్ సెంట్రల్ కమిటీ) పార్టీలు 2024 మార్చి 3,4,5 తేదీల్లో ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న విలీన మహాసభ ద్వారా సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆవిర్భవించబోతున్నది. ఈ సందర్భంగా నేడు ఖమ్మం మూడు విప్లవ పార్టీలు మాస్ లైన్ గా ఏర్పడ్డ బహిరంగ సభ లో నేతలు మాట్లాడుతూ.. దేశంలో ఉన్న విప్లవ శక్తులన్నీ ఏకం కావడం కోసం ముందడుగు మాస్ లైన్ పార్టీ వేసిందన్నారు. ఆదివాసీల హక్కులు, స్త్రీల హక్కులు కాపాడటం కోసం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ విధానాలను వ్యతిరేఖిస్తున్న కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రులను ఈడీ, సీబీఐ కేసులతో వేధిస్తున్నారని నేతలు వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడాలంటే ఐక్యం అవ్వాల్సిన అవసరం ఉంది… కమ్యూనిజం పార్టీ అంతరించిపోయిందనే మతతత్వ పార్టీలకు ఈ సభ చెంపపెట్టు…. రాజ్యాంగ వ్యవస్థ ను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది బీజేపీ…. మోడీ ఓ చక్రవర్తి…. రోజుకి 10 లక్షల సూటు వేసుకునే బీహారీ విహారీ….. కమ్యూనిస్టులను అంతమొందించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడు….. పాలస్తీనా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇజ్రాయేలుకు మద్దతు ఇస్తున్నాడు మోడీ…. మణిపూర్ లో మహిళలను వివస్త్ర ను చేస్తే,అక్కడి అల్లర్లను పట్టించుకోవడం లేదు మోడీ…. సోషల్ మీడియా ను వాడుకొని యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడు మోడీ…. భారత హిట్లర్ మోడీ….నెత్తురు త్రాగేవారు మోదీ, అమిత్ షా లు…. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ధర్నాలు చేస్తుంటే బుల్లెట్ల వర్షం కురిపించారు…. 36 రకాల పంటలకు మద్దతు ధర ఇవ్వమని అడగడం తప్పా….
Also Read
- Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
- IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
- OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
- OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
రైతు వ్యతిరేఖ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం….. అయోధ్య లో రామాలయం కట్టి,ఓటు రాజకీయం చేస్తున్నాడు…. రామ రాజ్యం అంటే ప్రాణాలు తీసే రాజ్యం కాదు…. బీజేపీ,RSS, ఫాసిసం కు వ్యతిరేఖంగా పోరాడాల్సిన అవసరం ఉంది…. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో సకల జనుల పాత్ర ఉంది…. రాజాకారుల పాలన అందించాడు…… నిరంకుశ పాలన విధానం తెచ్చాడు…. మొన్నటి ఎన్నికలు రాజాకారుల పాలనకు చరమ గీతమ్ పాడారు…. మొన్నటి విజయం లో కాంగ్రెస్ గొప్పేమీ లేదు…. కేసీఆర్ పాపాలు కాంగ్రెస్ ను గెలిపించాయి…. ఇచ్చిన హామీలు అమలు చేయాలి కాంగ్రెస్…. రైతు రుణమాఫీ చేయలేదు,100 రోజులు పూర్తి కావస్తోంది….. ఉద్యమాలకు ప్రజలు సిద్ధం కాబోతున్నారు…. న్యూడెమోక్రసీ సైద్ధాంతికంగా ఫెయిల్ అయ్యారు…. 40 ఏళ్లుగా అంతర్గత పోరాటాలు చేసినం…బయట పడ్డాం… మా విధానం ప్రజా ఉద్యమం…. దేశంలో బలమైన విప్లవ శక్తిని ఏర్పాటు చేయబోతున్నాం….’ అని నేతలు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!