CP Ranganath: ఏబీవీపీ విద్యార్థులు డోర్ పగులగొట్టి వీసీ ఆఫీస్ లోకి చొరబడ్డారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటిలో విద్యార్థుల గోడవపై కేయూ వీసీ తాటికొండ రమేష్ తో కలిసి సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ రంగనాథ్ మాట్లాడుతూ.. కాకతీయ విశ్వవిద్యాలయంలో గొడవ చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. సీపీ సమక్షంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కొట్టారని వారు ఆరోపిస్తున్నారు.. ఏబీవీపీ విద్యార్థులు 4న డోర్ పగులగొట్టి వీసీ కార్యాలయంలోకి చొరబడ్డారు అని సీపీ తెలిపారు.
Read Also: Sreeleela: ఇక ప్రతి పండక్కి శ్రీలీల కనపడాల్సిందే.. మామూలు రికార్డు కాదుగా ఇది!
Also Read
- TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
- Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
5న ప్రిన్సిపల్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని సీపీ రంగనాథ్ తెలిపారు. వారిని అరెస్టు చేసే క్రమంలో తోపులాట జరిగింది.. డాక్టర్ ముందు ఎలాంటి గాయాలు లేవని చెప్పారు.. ప్రాపర్ గా మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని ఆయన చెప్పారు. మెజిస్ట్రేట్ ముందు పోలీసులు కొట్టారని చెప్పడంతో మెడికల్ రీ ఎగ్జామ్ చేయాలని ఆదేశించారు.. తోపులాట జరిగినప్పుడు గాయాలు కావడం సహాజం.. కానీ పోలీసులు కొట్టారని, గన్ తో కాల్చుతారని బెదిరించామనేది అబద్దం అని సీపీ రంగనాథ్ తెలిపారు.
Read Also: Sathyaraj: ఉదయనిధి స్టాలిన్ కు సపోర్ట్ గా కట్టప్ప.. ఆయన అందరికీ గర్వకారణం
శాంతియుతంగా ధర్నా చేస్తే కొట్టారనడం వాస్తవం కాదు అని వరంగల్ కమిషనర్ రంగనాథ్ అన్నారు. బైరీ నరేష్ పై దాడి చేసిన ఘటనపై హత్యాయత్నం అయినప్పటికీ విద్యార్థులని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వదిలేశామని ఆయన చెప్పుకొచ్చారు. విద్యార్థులు విద్యాసంస్థపై దాడి చేయడం సమంజసం కాదు.. చట్టాలను చేతిలోకి తీసుకుని దాడులు చేస్తామంటే చూస్తు ఊర్కోమని సీపీ హెచ్చరించారు. తప్పులు ఉంటే వేలెత్తి చూపండి.. లీగల్ గా వెళ్ళండి.. కానీ విచక్షణ రహితంగా దాడులు చేస్తే ఊర్కోం..
పీహెచ్డీ అడ్మిషన్లు మెరిట్ ప్రకారమే జరిగాయి.. బాధ్యతగల విద్యార్థులు దాడులు చేస్తారా?.. అంబాల కిరణ్ పై 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి.. రాజకీయాలతో మాకు సంబంధం లేదు.. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు అని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు.
తాజావార్తలు
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
-
Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
-
kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
-
SRH Playoffs Chances: టాప్ లేపిన సన్రైజర్స్ హైదరాబాద్.. ఇంకా ఒకే ఒక్క విజయం!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!