Cows Trample Devotees: ఆవులతో తొక్కించుకున్న భక్తులు.. కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cows trample people in Madhya Pradesh’s Ujjain: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఓ వింత సంప్రదాయం కొనసాగవుతోంది. భక్తులు నేలపై పడుకొని ఆవులతో (గోవులు) తొక్కించుకుంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.. గోవులతో తొక్కించుకోవడం వల్ల తమ కోరికలు తీరుతాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారని, అందుకే వాటితో తొక్కించుటామని భక్తులు అంటున్నారు. తాజాగా భక్తులపై నుంచి ఆవులు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వివరాల ప్రకారం… మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలోని భిదద్వాడ్ గ్రామంలో దీపావళి తర్వాతి రోజున గోవర్ధన్ పూజ చేయడం వారి సంప్రదాయం. ఈ సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది వందలాది మంది పురుషులు ఈ సంప్రదాయంలో పాల్గొంటారు. గోవర్ధన్ పూజలో పాల్గొనే భక్తులు ముందుగా ఐదు రోజుల పాటు ఉపవాసం ఉంటారు. ఆలయంలోనే ఉండి భజన-కీర్తనలు చేస్తారు. చివరి రోజున నేలపై పడుకుని ఆవులతో తొక్కించుకుంటారు.
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
2023 దీపావళి సందర్భంగా పండగ తర్వాతి రోజు ఉదయం గ్రామస్థులు గోవులకు పూజలు చేసారు. ఆ తర్వాత అన్నింటినీ ఒకే చోటకు తీసుకొచ్చారు. వాయిద్యాలు, డప్పులతో భక్తులు గ్రామమంతా ప్రదక్షిణలు చేశారు. అనంతరం పురుషులు నేలపై పడుకుని.. గోవులతో తొక్కించుకున్నారు. తల్లి ఆవు ఎవరికీ హాని చేయదని వారు నమ్ముతారు. అబద్ధం చెప్పేవారి పైనుంచి ఆవులు నడుస్తాయని అక్కడి వారి నమ్మకం. ఇలా చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని అక్కడి భక్తులు అంటున్నారు.
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!