MP Ranjith Reddy: రైతులపై కాంగ్రెస్ చూపిస్తున్నది కపడ ప్రేమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో బిల్లులు ప్రవేశ పెట్టడం రాజ్యాంగ విరుద్ధం అని బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అన్నారు. తెలంగాణలో వరదలపై కొనసాగుతున్న రాజకీయంపై చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో వరద సమయంలో ప్రభుత్వం స్పందించలేదని కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని రంజిత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు చెందిన ఎంపీ ఒకరు అమెరికాకు వెళ్లి చాలా ఎక్కువ మాట్లాడారు.. రైతుల మీద ప్రేమ అక్కడ ఒకలా ఇక్కడ ఒకలా ఎందుకు ఉంది అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Patna High Court: నితీశ్ సర్కార్కు ఊరట.. కులగణనకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
Also Read
- RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
- Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
- GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
రైతులపై కాంగ్రెస్ ది కపట ప్రేమ అని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. మూడు గంటల కరెంట్ ఇస్తే ఎవరికి రైతులు ఉరెస్తారో చూడు అని ఎద్దేవా చేశారు. వరద ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో దిక్కు లేదని కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో మాట్లాడుతున్నారు.. రైతులు మా వెంటే ఉన్నారు.. వరద సాయం కోసం కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు.. రాష్ట్రం అంతటా నష్ట పరిహారం ఇస్తున్నాం.. పార్లమెంటులో మాట్లాడేందుకు ఎన్నో అంశాలున్నాయి.. అవన్నీ వదిలి కేసీఆర్ పర్యటనల గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతారు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పండి అని రంజిత్ రెడ్డి అడిగారు.
Read Also: RCF Ltd Recruitment: కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను చూసి కాంగ్రెస్ పార్టీ నేతలకు భయం పట్టుకుని ఇలా మాట్లాడుతున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. చూస్తు ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. మేలు కంటే నష్టం ఎక్కువగా ఉంటుందని అన్నారు. రైతులకు అబద్దాలు చెప్పి కాంగ్రెస్ మోసం చేయాలని చూస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!