Mallikarjun Kharge: రాహుల్ పోరాటం ఫలించకపోతే ప్రజలకు కష్టాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడ్ న్యాయ యాత్ర ఫలించకపోతే ప్రజలకు కష్టాలేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ‘న్యాయ్ సంకల్ప్ సమ్మేళన్’ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వానికి (PM Modi) వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకే రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని తెలిపారు. దేశ ప్రజల కోసం రాహుల్ తీసుకున్న నిర్ణయం సాహసోహేతమైన నిర్ణయమని కీర్తించారు.
బీజేపీ జరిగిస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా రాహుల్ పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. యువత, మహిళలు, రైతులు, పేదలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే రాహుల్ ఈ యాత్ర చేస్తున్నారని గుర్తుచేశారు. శీతాకాలంలో వాతావరణం అనుకూలించకపోయినా ప్రజల కోసం ముందుకు సాగిపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వకపోతే మాత్రం మోడీకి బానిసలుగా మిగిలిపోవడం ఖాయమని హెచ్చరించారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే విపక్ష నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. జార్ఖండ్లో బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామని చెప్పుకొచ్చారు. మోడీ ఇచ్చే బూటకపు హామీలను ప్రజలు నమ్మొద్దని మల్లిఖార్జున ఖర్గే విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఏందీ రా సామి ఇది.. ఐరన్ మ్యాన్ బ్రదర్ లా ఉన్నాడే…
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!