Rahul Gandhi : బీజేపీ నుంచి న్యాయం ఆశించడం నేరం… ఫరూఖాబాద్ ఘటనపై రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi : ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లో జరిగిన దారుణ ఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని ఆశించడం కూడా నేరమేనన్నారు. బలహీనులు, అణగారిన వ్యక్తులపై జరిగిన అత్యంత తీవ్రమైన ఘటనల్లో కూడా నేరాలను దాచిపెట్టడమే కాకుండా న్యాయం చేయడమే ప్రధానం అనే వారి నుంచి ఎవరైనా ఏం ఆశించాలని రాహుల్ ఆరోపించారు.
ఫరూఖాబాద్ ఘటన అత్యంత దురదృష్టకరమని రాహుల్ గాంధీ అభివర్ణించారు. బాధిత కుటుంబం పట్ల పరిపాలన వైఖరి ఆమోదయోగ్యం కాదు. వీటన్నింటిని ఎంతకాలం సహిస్తాం అని ఆయన ప్రశ్నించారు. భద్రత ప్రతి కూతురి హక్కు అని, ప్రతి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read
- IND Vs AFG: రోహిత్ 'చారిత్రాత్మక' రికార్డు.. గిల్ 'మెరుపు' ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
- Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
- Chiranjeevi : చరణ్ కష్టం చూసి 'ఇంత అవసరమా' అనుకున్నా
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
Read Also:Shirdi Sai Baba: శ్రీ షిర్డీ సాయి చాలీసా వింటే మనసులో కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి
రాహుల్ గాంధీ ట్వీట్లో ఏం రాశారు?
రాహుల్ గాంధీ ఇలా రాశారు, “బీజేపీ ప్రభుత్వంలో న్యాయం జరగాలని ఆశించడం కూడా నేరమే! బలహీనులు, అణగారిన వ్యక్తులపై జరుగుతున్న దాడులు హేయకరం. అత్యంత తీవ్రమైన సంఘటనలలో కూడా నేరాలను దాచిపెట్టడమే కాకుండా.. న్యాయం చేయకపోవడం ఘోరం. ఫరూఖాబాద్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, బాధిత కుటుంబం పట్ల పరిపాలన ఇటువంటి వైఖరిని ఎంతమాత్రం సహించలేమంటూ రాహుల్ రాసుకొచ్చారు.
విషయం ఏమిటి?
ఈ సంఘటన ఆగస్ట్ 27న ఫరూఖాబాద్లోని కయంగంజ్ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న దళిత సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బాలికల మృతదేహాలను గుర్తించారు. స్నేహితులిద్దరూ జన్మాష్టమి కార్యక్రమం చూసేందుకు వెళ్లి తిరిగి రాలేదు. ఓ బాలిక తండ్రి హత్యపై అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు.
Read Also:Fennel Seeds: సోంపు గింజలు తింటే ఇన్ని లాభాలా..
విచారణ జరిపించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్
మరోవైపు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన చాలా సున్నితమైనదని, బీజేపీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి భయంకరమైన సంఘటనలు సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని అన్నారు. ఇది మన దేశంలోని మహిళలకు తీవ్ర మానసిక గాయం కలిగిస్తుందన్నారు.
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!