Rahul Gandhi : బీజేపీ నుంచి న్యాయం ఆశించడం నేరం… ఫరూఖాబాద్ ఘటనపై రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi : ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లో జరిగిన దారుణ ఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని ఆశించడం కూడా నేరమేనన్నారు. బలహీనులు, అణగారిన వ్యక్తులపై జరిగిన అత్యంత తీవ్రమైన ఘటనల్లో కూడా నేరాలను దాచిపెట్టడమే కాకుండా న్యాయం చేయడమే ప్రధానం అనే వారి నుంచి ఎవరైనా ఏం ఆశించాలని రాహుల్ ఆరోపించారు.
ఫరూఖాబాద్ ఘటన అత్యంత దురదృష్టకరమని రాహుల్ గాంధీ అభివర్ణించారు. బాధిత కుటుంబం పట్ల పరిపాలన వైఖరి ఆమోదయోగ్యం కాదు. వీటన్నింటిని ఎంతకాలం సహిస్తాం అని ఆయన ప్రశ్నించారు. భద్రత ప్రతి కూతురి హక్కు అని, ప్రతి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
- Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
- CJP Protest: సీజేపీ ఉద్యమానికి ఖలిస్తాన్ ఉగ్రవాది మద్దతు..? వైరల్ అవుతున్న వీడియో..
- Delhi: 2024 నీట్ పేపర్ లీక్ కేసులో సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్చిట్.. కేంద్రంపై కేజ్రీవాల్ ధ్వజం
Read Also:Shirdi Sai Baba: శ్రీ షిర్డీ సాయి చాలీసా వింటే మనసులో కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి
రాహుల్ గాంధీ ట్వీట్లో ఏం రాశారు?
రాహుల్ గాంధీ ఇలా రాశారు, “బీజేపీ ప్రభుత్వంలో న్యాయం జరగాలని ఆశించడం కూడా నేరమే! బలహీనులు, అణగారిన వ్యక్తులపై జరుగుతున్న దాడులు హేయకరం. అత్యంత తీవ్రమైన సంఘటనలలో కూడా నేరాలను దాచిపెట్టడమే కాకుండా.. న్యాయం చేయకపోవడం ఘోరం. ఫరూఖాబాద్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, బాధిత కుటుంబం పట్ల పరిపాలన ఇటువంటి వైఖరిని ఎంతమాత్రం సహించలేమంటూ రాహుల్ రాసుకొచ్చారు.
విషయం ఏమిటి?
ఈ సంఘటన ఆగస్ట్ 27న ఫరూఖాబాద్లోని కయంగంజ్ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న దళిత సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బాలికల మృతదేహాలను గుర్తించారు. స్నేహితులిద్దరూ జన్మాష్టమి కార్యక్రమం చూసేందుకు వెళ్లి తిరిగి రాలేదు. ఓ బాలిక తండ్రి హత్యపై అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు.
Read Also:Fennel Seeds: సోంపు గింజలు తింటే ఇన్ని లాభాలా..
విచారణ జరిపించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్
మరోవైపు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన చాలా సున్నితమైనదని, బీజేపీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి భయంకరమైన సంఘటనలు సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని అన్నారు. ఇది మన దేశంలోని మహిళలకు తీవ్ర మానసిక గాయం కలిగిస్తుందన్నారు.
తాజావార్తలు
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!