Rahul Gandhi : బీజేపీ నుంచి న్యాయం ఆశించడం నేరం… ఫరూఖాబాద్ ఘటనపై రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi : ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్లో జరిగిన దారుణ ఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని ఆశించడం కూడా నేరమేనన్నారు. బలహీనులు, అణగారిన వ్యక్తులపై జరిగిన అత్యంత తీవ్రమైన ఘటనల్లో కూడా నేరాలను దాచిపెట్టడమే కాకుండా న్యాయం చేయడమే ప్రధానం అనే వారి నుంచి ఎవరైనా ఏం ఆశించాలని రాహుల్ ఆరోపించారు.
ఫరూఖాబాద్ ఘటన అత్యంత దురదృష్టకరమని రాహుల్ గాంధీ అభివర్ణించారు. బాధిత కుటుంబం పట్ల పరిపాలన వైఖరి ఆమోదయోగ్యం కాదు. వీటన్నింటిని ఎంతకాలం సహిస్తాం అని ఆయన ప్రశ్నించారు. భద్రత ప్రతి కూతురి హక్కు అని, ప్రతి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్చేస్తే..
- Free Electricity: గుడ్న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
- SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
Read Also:Shirdi Sai Baba: శ్రీ షిర్డీ సాయి చాలీసా వింటే మనసులో కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి
రాహుల్ గాంధీ ట్వీట్లో ఏం రాశారు?
రాహుల్ గాంధీ ఇలా రాశారు, “బీజేపీ ప్రభుత్వంలో న్యాయం జరగాలని ఆశించడం కూడా నేరమే! బలహీనులు, అణగారిన వ్యక్తులపై జరుగుతున్న దాడులు హేయకరం. అత్యంత తీవ్రమైన సంఘటనలలో కూడా నేరాలను దాచిపెట్టడమే కాకుండా.. న్యాయం చేయకపోవడం ఘోరం. ఫరూఖాబాద్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, బాధిత కుటుంబం పట్ల పరిపాలన ఇటువంటి వైఖరిని ఎంతమాత్రం సహించలేమంటూ రాహుల్ రాసుకొచ్చారు.
విషయం ఏమిటి?
ఈ సంఘటన ఆగస్ట్ 27న ఫరూఖాబాద్లోని కయంగంజ్ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న దళిత సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు బాలికల మృతదేహాలను గుర్తించారు. స్నేహితులిద్దరూ జన్మాష్టమి కార్యక్రమం చూసేందుకు వెళ్లి తిరిగి రాలేదు. ఓ బాలిక తండ్రి హత్యపై అనుమానం వ్యక్తం చేయగా, పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు.
Read Also:Fennel Seeds: సోంపు గింజలు తింటే ఇన్ని లాభాలా..
విచారణ జరిపించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్
మరోవైపు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన చాలా సున్నితమైనదని, బీజేపీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి భయంకరమైన సంఘటనలు సమాజంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని అన్నారు. ఇది మన దేశంలోని మహిళలకు తీవ్ర మానసిక గాయం కలిగిస్తుందన్నారు.
తాజావార్తలు
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!