Mallikarjun Kharge: మోడీ మళ్లీ గెలిస్తే.. ఇకపై ఎన్నికలుండవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ (PM Modi) మూడోసారి గెలిస్తే ఇకపై ఎన్నికలు ఉండవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
కర్ణాటకలోని మంగళూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యకర్తల సదస్సులో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పాల్గొని ప్రసంగించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రధాని మోడీ (PM Modi) నియంత అవుతారని వ్యా్ఖ్యానించారు. మోడీ తిరిగి బీజేపీ ప్రభుత్వాన్నితీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు., మీడియా, ఈడీ, ఆదాయపు పన్ను, సీబీఐ, న్యాయవ్యవస్థ వంటి స్వతంత్ర సంస్థలను మోడీ నియంత్రిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి మోడీని శక్తివంతం చేయవద్దని.. నియంతని చేయవద్దు అని ఆయన కోరారు. ఒకవేళ గెలిస్తే మోడీ నియంతగా మారతారని.. భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని ఖర్గే హెచ్చరించారు.
ఇదిలా ఉంటే 2024 ఎన్నికలే అజెండాగా నేటి నుంచి రెండ్రోజుల పాటు ఢిల్లీ బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. ఆదివారం ప్రధాని మోడీ ప్రసంగంతో ఈ సమావేశాలు ముగియనున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా చుట్టివస్తున్నారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. మరీ వచ్చే ఎన్నికల్లో ఎవర్ని విజయం వరిస్తుందో వేచి చూడాలి.
#WATCH | Karnataka: Congress chief Mallikarjun Kharge addressed the party's state-level workers convention in Mangaluru.
He said, "PM Modi will become a dictator if you vote him back to power. They are trying hard to bring their govt back by hook or crook, they are controlling… pic.twitter.com/FgFojbGml0
— ANI (@ANI) February 17, 2024
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!