CM Revanth Reddy: మోడీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
- మోడీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
- మాకు అపాయింట్మెంట్ రాకుండా మోడీ, అమిత్ షా అడ్డుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీ బిల్ ఆమోదం కోసం కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో పోరాడుతోంది. సీఎం రేతంత్ రెడ్డితో సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణలో జనగణన లో కులగణన చేశాం.. తెలంగాణ ప్రభుత్వం రాహుల్ హామీ మేరకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. బీసీలకు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో రెండు బిల్లులు చేసి గవర్నర్ కు పంపాము.. స్థానిక సంస్థల్లో 42 శాతం కోసం ఆర్డినెన్స్ కూడా గవర్నర్ కు పంపామన్నారు.
Also Read:Instagram: యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ 3 కొత్త ఫీచర్లు.. ఇకపై మీకు నచ్చిన రీల్స్ ను..
Also Read
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
- TG20 తొలి ఛాంపియన్గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
క్షేత్ర స్థాయిలో మేం చేయాల్సిన ప్రయత్నాలు చేశాం.. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం జరిగింది.. ఢిల్లీలో బిల్ ను ఆలస్యం చేస్తున్నారు.. జాతీయ స్థాయిలో పోరాటం జరగాలని భావించాం.. లోక్ సభ, రాజ్యసభ లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు డిల్లీకి వచ్చాం.. ఖర్గే, రాహుల్ లు తెలంగాణ ప్రక్రియను సమర్ధించారు.. సంపూర్ణ మద్దతు పలికారు.. దేశ స్థాయిలో జనగణన లో కులగణన చేర్చాలని, పార్టీ అగ్రనేతలు చెప్పారు.. రాహుల్, ఖర్గే, సోనియాలు ఓబీసీ లకు అండగా ఉన్నారు.. గల్లీ లో ఉండి మాట్లాడితే కుదరదు అని.. ఢిల్లీలో మోడీ పై నిరసన చేపట్టాలని వచ్చాం..
Also Read:Karavali: మరో ఇంట్రెస్టింగ్ పాత్రతో వస్తున్న రాజ్ బీ శెట్టి
నిన్న జంతర్ మంతర్ లో ధర్నా చేశాం.. మా ధర్నాకు ఇండియా కూటమి ఎంపీలు మద్దతు పలికారు.. రాష్ట్రపతిని కలిసేందుకు 10 రోజుల క్రితమే అపాయింట్మెంట్ కోరాం.. మేం అపాయింట్మెంట్ అడిగాక , రాష్ట్రపతిని మోడీ, అమిత్ షాలు కలిశారు.. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు.. మాకు అపాయింట్మెంట్ రాకుండా మోడీ, అమిత్ షా అడ్డుకున్నారు.. దురదృష్ట వశాత్తూ మాకుఅపాయింట్మెంట్ ఇవ్వలేదు.. ఇది శోచనీయం, దారుణం అని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
-
Vaibhav-BCCI: వైభవ్కు అవకాశం ఇవ్వాల్సింది కాదు.. బీసీసీఐ తప్పు చేసింది.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tollywood Sentiments : టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్బస్టర్ గ్యారెంటీ
-
Nag Ashwin: నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు… ‘కల్కి’పై విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
-
Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?