CM Revanth Reddy: స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలకు సీఎం రేవంత్ వార్నింగ్..
- స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలకు సీఎం రేవంత్ వార్నింగ్..
- అసాంఘిక కార్యక్రమాలు జరిగితే మీరే బాధ్యులు..
- ఏ స్కూల్, కాలేజీలో డ్రగ్స్, గంజాయి దొరికినా కేసులు
- ఫీజులు తీసుకోవడమే కాదు.. వాళ్లు ఏం చేస్తున్నారో చూసే బాధ్యత మీదే: సీఎం రేవంత్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ వల్ల మన దేశానికి.. రాష్ట్రానికి గౌరవం వస్తుందా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మన దేశాన్ని ఎదుర్కోలేం అనుకున్న వాళ్ళు.. కొందరు డ్రగ్స్ ఎంచుకుంటున్నారు. మన దేశస్థులు అలవాటు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. వాళ్ళ ఉచ్చులో పడదామా? అని అడిగారు. తాజాగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగించారు.
READ MORE: Kubera : కుబేరను మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు.. నిజమేనా..?
Also Read
- Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
- AP High Court: ‘వెళ్లి సరెండర్ అవ్వండి’.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి.. మంటల్లో రాజధాని మాస్కో..
- Modi-Trump: జీ7 వేదికగా మోడీతో దిగిన ఆసక్తికర ఫొటో షేర్ చేసిన ట్రంప్
పంజాబ్ రాష్ట్రం డ్రగ్స్ లో మునిగి పోయిందని.. యుద్ధం లో యోధులు పంజాబ్ యువకులని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు డ్రగ్స్ బారిన పడ్డారన్నారు. రాష్ట్ర సరిహద్దులో డ్రగ్స్.. గంజాయితో ఎవరైనా రావాలి అంటే భయం పుట్టాలని హెచ్చరించారు. అవసరం అనుకుంటే రాష్ట్రం దాటి వాళ్లను పంపించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.. ఈగల్ లోగోను సీఎం ఆవిష్కరించారు. ఇకపై నార్కొటిక్ బ్యూరోను.. ఈగల్గా పిలుస్తామని స్పష్టం చేశారు.. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ ఈగల్ పట్టుకుంటుందని సీఎం వెల్లడించారు.
READ MORE: Ayesha Meera Case: హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రుల పిటిషన్.. తుది నివేదిక పరిశీలించండి..
కాలేజీ యాజమాన్యాలకు చెప్తున్న.. మీ దగ్గర ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా మీరే బాధ్యులని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. తల్లిదండ్రులు మీపై నమ్మకం తో పిల్లలను అప్పగిస్తారని.. ఏ కాలేజీ లో డ్రగ్స్..గంజాయి దొరికినా… వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని సూచించారు. ఫీజులు తీసుకోవడమే కాదు.. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకునే బాధ్యత కూడా మీదే అని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ లు కూడా దీని మీద ఫోకస్ చేయాలన్నారు. స్కూల్స్.. కాలేజీలు యాజమాన్యం లను పిలిచి చెప్పాలని సూచించారు. కాలేజీలు.. స్కూల్స్ ముందు ఉండే దుకాణాల్లో గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్నారని.. ఏదైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
తాజావార్తలు
-
TGPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల.!
-
Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
AP High Court: ‘వెళ్లి సరెండర్ అవ్వండి’.. ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!