CM Revanth Reddy: స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలకు సీఎం రేవంత్ వార్నింగ్..
- స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలకు సీఎం రేవంత్ వార్నింగ్..
- అసాంఘిక కార్యక్రమాలు జరిగితే మీరే బాధ్యులు..
- ఏ స్కూల్, కాలేజీలో డ్రగ్స్, గంజాయి దొరికినా కేసులు
- ఫీజులు తీసుకోవడమే కాదు.. వాళ్లు ఏం చేస్తున్నారో చూసే బాధ్యత మీదే: సీఎం రేవంత్రెడ్డి
డ్రగ్స్ వల్ల మన దేశానికి.. రాష్ట్రానికి గౌరవం వస్తుందా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మన దేశాన్ని ఎదుర్కోలేం అనుకున్న వాళ్ళు.. కొందరు డ్రగ్స్ ఎంచుకుంటున్నారు. మన దేశస్థులు అలవాటు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. వాళ్ళ ఉచ్చులో పడదామా? అని అడిగారు. తాజాగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగించారు.
READ MORE: Kubera : కుబేరను మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు.. నిజమేనా..?
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
పంజాబ్ రాష్ట్రం డ్రగ్స్ లో మునిగి పోయిందని.. యుద్ధం లో యోధులు పంజాబ్ యువకులని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు డ్రగ్స్ బారిన పడ్డారన్నారు. రాష్ట్ర సరిహద్దులో డ్రగ్స్.. గంజాయితో ఎవరైనా రావాలి అంటే భయం పుట్టాలని హెచ్చరించారు. అవసరం అనుకుంటే రాష్ట్రం దాటి వాళ్లను పంపించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.. ఈగల్ లోగోను సీఎం ఆవిష్కరించారు. ఇకపై నార్కొటిక్ బ్యూరోను.. ఈగల్గా పిలుస్తామని స్పష్టం చేశారు.. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ ఈగల్ పట్టుకుంటుందని సీఎం వెల్లడించారు.
READ MORE: Ayesha Meera Case: హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రుల పిటిషన్.. తుది నివేదిక పరిశీలించండి..
కాలేజీ యాజమాన్యాలకు చెప్తున్న.. మీ దగ్గర ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా మీరే బాధ్యులని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించారు. తల్లిదండ్రులు మీపై నమ్మకం తో పిల్లలను అప్పగిస్తారని.. ఏ కాలేజీ లో డ్రగ్స్..గంజాయి దొరికినా… వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని సూచించారు. ఫీజులు తీసుకోవడమే కాదు.. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకునే బాధ్యత కూడా మీదే అని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ లు కూడా దీని మీద ఫోకస్ చేయాలన్నారు. స్కూల్స్.. కాలేజీలు యాజమాన్యం లను పిలిచి చెప్పాలని సూచించారు. కాలేజీలు.. స్కూల్స్ ముందు ఉండే దుకాణాల్లో గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్నారని.. ఏదైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?