CM KCR : నేనూ రైతునే.. నాకూ ఆ బాధ తెలుసు
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించారు. దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి చేరుకున్న సీఎం.. అక్కడ వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు చేరుకుని దెబ్బతిన్న మిర్చి, మామిడి, పంటలను పరిశీలించారు. అయితే.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మొత్తం సుమారుగా75 నుండి 85 లక్షల ఎకరాలు సాగు చేయబడిందని, 54 ఎకరాల వరి సాగు అయ్యిందన్నారు. జీడీపీ కూడా భారత దేశానికి మంచి అభివృద్ధి దిశగా వెళ్తుందని, కరెంట్ కానీ, నీళ్ళు కానీ సమృద్దిగా వున్నాయన్నారు. కానీ ఈ రాళ్ల వానతో నష్టం ఏర్పడిందని, నేను స్వతహాగా రైతు నీ కాబట్టి ఆ బాధ నాకు తెలుసు అని ఆయన అన్నారు.
Also Read : AP High Court Shifting to Kurnool: కర్నూలుకు ఏపీ హైకోర్టు తరలింపు.. కేంద్రం కీలక ప్రకటన
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
రాష్ట్రం ఎలా తెచ్చుకున్నాం అన్ని మనం అలానే తెచ్చుకున్నామని, నేను హైదరాబాద్ నుండి ప్రకటన చేయొచ్చు కానీ నేను ఇక్కడ దాకా వచ్చి మీతో కలవడానికి వచ్చినానని ఆయన రైతులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం చేడద్దని నేను కోరుకుంటున్నాని ఆయన అన్నారు. ఒక ఎకరాకు 10 వేల పంట నష్టం అందిస్తామని, ఈ సారి కౌలు రైతులకు కూడా అందుతుందన్నారు. 10వేల నష్ట పరిహారం మీ పెట్టుబడికి ఏ మాత్రం సరిపోదు అని తెలుసు అని, రైతులకు భరోసా ఇవ్వడానికే నేను ఈ పర్యటన చేస్తున్నానన్నారు.
Also Read : Tornado: కాలిఫోర్నియాలో సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!