CM KCR: ధరణి ఉండాలా.. పోవాలా.. మీరే చెప్పాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా గూలాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. పొడు పట్టాలు ఇచ్చుకున్నాం.. గిరిజనులకు రైతు బంధు ఇచ్చాము అని తెలిపారు. నిర్మల్ కు ఇంజనీరింగ్ కాలేజీ అడిగారు.. ఇక్కడి అభ్యర్థి మెజార్టీ 70, 80 వేలు దాటాలి.. మంజూరు చేయిస్తాను అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు.. గడబిడ లేదు.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాము అని సీఎం కేసీఆర్ తెలిపారు.
Read Also: Mahua Moitra: “వ్యక్తిగత సంబంధమే” ఈ వివాదానికి కారణం.. ఎథిక్స్ కమిటీ ముందు మహువా మోయిత్రా..?
Also Read
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
కాంగ్రెస్ పార్టీ వాళ్లు కత్తులతో దాడి చేస్తున్నారు అని సీఎం కేసీఆర్ ఆరోపించారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్ అంటున్నారు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నారు.. మూడు గంటలు కావాలా 24 గంటల కరెంట్ కావాలా అని ఆయన ప్రశ్నించారు. ధరణితో రైతులు నిశ్చింతగా ఉన్నారు.. ధరణి ఉండాలా.. పోవాలా.. మీరే చెప్పాలి.. పార్టీల చరిత్ర చూడాలి అని సీఎం చెప్పుకొచ్చారు. మా తండాల్లో మా రాజ్యం అంటే తండాలు, గూడెలను గ్రామ పంచాయితీలుగా చేశాం.. 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాము.. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే పైరవీ కారులు పుట్టుకొస్తారు అంటూ సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.
Read Also: IND vs SL: తొలి ఓవర్లనే రోహిత్ శర్మ ఔట్.. నిలకడగా ఆడుతున్న బ్యాటర్లు
తెలంగాణ రాష్ట్రంలో అభివృధి కొనసాగాలంటే బీఆర్ ఎస్ గెలవాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసం, హక్కుల కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని ఆయన పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం 15 ఏళ్లు పోరాడి, చివరకు చావు నోట్లో తలకాయపెట్టి తెలంగాణ రాష్ట్రన్ని సాధించుకున్నామని సీఎం అన్నారు. నేను చెప్పే మాటలను గ్రామాల్లో, మీ బస్తీల్లో చర్చ పెట్టాలని కేసీఆర్ సూచించారు. 30వ తారీఖున ఓట్లు వేస్తారు.. డిసెంబర్ 3న లెక్క తీస్తారు.. ఎవరో ఒకరు గెలుస్తారు.. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజలకు ఒక ఓటు వజ్రాయుధం అన్నారు.
తాజావార్తలు
-
Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
-
Film Chamber: పెద్ది’ వివాదంపై సురేష్ బాబు అఫీషియల్ ప్రెస్ నోట్?
-
Sports Injuries : జిమ్కు వెళ్తున్నారా? స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ బారిన పడకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.!
-
Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
-
Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?