CM KCR: ధరణి ఉండాలా.. పోవాలా.. మీరే చెప్పాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా గూలాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. పొడు పట్టాలు ఇచ్చుకున్నాం.. గిరిజనులకు రైతు బంధు ఇచ్చాము అని తెలిపారు. నిర్మల్ కు ఇంజనీరింగ్ కాలేజీ అడిగారు.. ఇక్కడి అభ్యర్థి మెజార్టీ 70, 80 వేలు దాటాలి.. మంజూరు చేయిస్తాను అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు.. గడబిడ లేదు.. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాము అని సీఎం కేసీఆర్ తెలిపారు.
Read Also: Mahua Moitra: “వ్యక్తిగత సంబంధమే” ఈ వివాదానికి కారణం.. ఎథిక్స్ కమిటీ ముందు మహువా మోయిత్రా..?
Also Read
- US-Iran: జెనీవా వేదికగా ఇరాన్-యూఎస్ శాంతి ఒప్పందం! ఎప్పుడంటే..!
- Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
- Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ వాళ్లు కత్తులతో దాడి చేస్తున్నారు అని సీఎం కేసీఆర్ ఆరోపించారు. రైతు బంధు దుబారా అని ఉత్తమ్ అంటున్నారు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నారు.. మూడు గంటలు కావాలా 24 గంటల కరెంట్ కావాలా అని ఆయన ప్రశ్నించారు. ధరణితో రైతులు నిశ్చింతగా ఉన్నారు.. ధరణి ఉండాలా.. పోవాలా.. మీరే చెప్పాలి.. పార్టీల చరిత్ర చూడాలి అని సీఎం చెప్పుకొచ్చారు. మా తండాల్లో మా రాజ్యం అంటే తండాలు, గూడెలను గ్రామ పంచాయితీలుగా చేశాం.. 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాము.. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే పైరవీ కారులు పుట్టుకొస్తారు అంటూ సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.
Read Also: IND vs SL: తొలి ఓవర్లనే రోహిత్ శర్మ ఔట్.. నిలకడగా ఆడుతున్న బ్యాటర్లు
తెలంగాణ రాష్ట్రంలో అభివృధి కొనసాగాలంటే బీఆర్ ఎస్ గెలవాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసం, హక్కుల కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని ఆయన పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం 15 ఏళ్లు పోరాడి, చివరకు చావు నోట్లో తలకాయపెట్టి తెలంగాణ రాష్ట్రన్ని సాధించుకున్నామని సీఎం అన్నారు. నేను చెప్పే మాటలను గ్రామాల్లో, మీ బస్తీల్లో చర్చ పెట్టాలని కేసీఆర్ సూచించారు. 30వ తారీఖున ఓట్లు వేస్తారు.. డిసెంబర్ 3న లెక్క తీస్తారు.. ఎవరో ఒకరు గెలుస్తారు.. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజలకు ఒక ఓటు వజ్రాయుధం అన్నారు.
తాజావార్తలు
-
US-Iran: జెనీవా వేదికగా ఇరాన్-యూఎస్ శాంతి ఒప్పందం! ఎప్పుడంటే..!
-
Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
-
Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
-
Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!