Cm Jagan At Tirumala: శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల కొండ భక్తజనసంద్రంగా మారింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు సీఎం జగన్. అంతకుముందు బేడీ ఆంజనేయస్వామి దర్శనానంతరం సీఎం జగన్ కి పరివట్టం కట్టారు అర్చకులు.. శ్రీవారి ఆలయానికి ఉరేగింపుగా చేరుకున్న సీఎం జగన్.. మహాద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేశారు.సంప్రదాయ పంచెకట్టులో జగన్ అలరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.
Also Read

సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. సీఎం జగన్ వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు వున్నారు. గోవింద నామస్మరణతో ఏడుకొండలు దద్దరిల్లాయి.తిరుమల రంగనాయకుల మండపంలో సియం జగన్ కి వేదఆశీర్వచనం అందచేశారు. అనంతరం తీర్దప్రసాదాలు అందజేశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
https://youtu.be/lWNnM0jte5c
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..