Guntur: చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ప్రార్థన చేసే అధికారం తమక ఉందంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur: గుంటూరులోని ఏఈఎల్సీ సంస్థలో మరోసారి రెండు వర్గాల మధ్య వివాదం ముదిరింది. నగరంలోని నార్త్ ప్యారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చర్చిలో ప్రార్థన చేసే అధికారం తమకే ఉందంటూ పరదేశీబాబు, శ్యామ్ సంపత్ వర్గాల పాస్టర్లు గొడవకు దిగారు.
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
చర్చిలో పరదేశి బాబు వర్గానికి చెందిన పాస్టర్ బాబురావు ప్రార్థనలు నిర్వహిస్తుండగా.. తమకు కోర్టు అనుమతిచ్చిందని శ్యామ్ సంపత్ వర్గం పాస్టర్ కెన్నెడీ చర్చిలోకి వచ్చారు. దీంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగి పరస్పరం కుర్చీలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రంగంలోకి పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
నార్త్ ప్యారిస్ చర్చిలో ఉదయకాల ప్రార్థనలు ముగియడంతో ఇరు వర్గాల పాస్టర్లను అరండల్ పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల పాస్టర్లతో కొనసాగుతున్నాయి. ఇరువర్గాల పాస్టర్లు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. పది గంటల ప్రార్థనపై అనిశ్చితి కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!