Guntur: చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ప్రార్థన చేసే అధికారం తమక ఉందంటూ..
Guntur: గుంటూరులోని ఏఈఎల్సీ సంస్థలో మరోసారి రెండు వర్గాల మధ్య వివాదం ముదిరింది. నగరంలోని నార్త్ ప్యారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చర్చిలో ప్రార్థన చేసే అధికారం తమకే ఉందంటూ పరదేశీబాబు, శ్యామ్ సంపత్ వర్గాల పాస్టర్లు గొడవకు దిగారు.
Also Read
చర్చిలో పరదేశి బాబు వర్గానికి చెందిన పాస్టర్ బాబురావు ప్రార్థనలు నిర్వహిస్తుండగా.. తమకు కోర్టు అనుమతిచ్చిందని శ్యామ్ సంపత్ వర్గం పాస్టర్ కెన్నెడీ చర్చిలోకి వచ్చారు. దీంతో ఇరు వర్గాలు ఘర్షణకు దిగి పరస్పరం కుర్చీలతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రంగంలోకి పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.
నార్త్ ప్యారిస్ చర్చిలో ఉదయకాల ప్రార్థనలు ముగియడంతో ఇరు వర్గాల పాస్టర్లను అరండల్ పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో ఇరు వర్గాల పాస్టర్లతో కొనసాగుతున్నాయి. ఇరువర్గాల పాస్టర్లు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. పది గంటల ప్రార్థనపై అనిశ్చితి కొనసాగుతోంది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!