Chittoor MP Reddeppa: కుప్పంకి నీళ్లివ్వలేని ఘనత చంద్రబాబుది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ సీఎం చంద్రబాబునాయుడిని టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. ఈసారి ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుని ఓడించేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు వైసీపీ నేతలు. సీఎం జగన్ కూడా అదే వ్యూహంతో ముందుకెళుతున్నారు. చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పరామర్శలు కోసం వచ్చి సిఎం జగన్ పై, మంత్రి పెద్దిరెడ్డి పై విమర్శలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వైసిపి అధికారం చేపట్టడం ఖాయం అన్నారు ఎంపీ రెడ్డప్ప.
Read Also: Union Minister Kishan Reddy: టీఆర్ఎస్ను, కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరూ కాపాడలేరు.
Also Read
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
- India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
- FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్లోకి స్పెయిన్.!
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ జగన్ కాలి గోటికి సరిపోరు.. కుప్పం ఎక్స్ ఎమ్మెల్యే గా చంద్రబాబు మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. మంత్రి పెద్దిరెడ్డి జగన్ ఆదేశాల మేరకు కుప్పం లో అడుగు పెట్టారో, ఆ రోజే చంద్రబాబు పతనం ప్రారంభమైంది. ఇది కాలేజ్ నుండి పెద్దిరెడ్డి ను చూస్తున్న చంద్రబాబు కు తెలుసు. పుంగనూరు పుడింగి అని విమర్శిస్తున్న చంద్రబాబు, లోకేష్ పుంగనూరు అత్యంత అభివృద్ధి చెందిన విషయం అని తెలుసుకోవాలన్నారు ఎంపీ రెడ్డప్ప. జగన్ మోహన్ రెడ్డి కుప్పం మున్సిపాలిటీ అబివృద్దికి 66 కోట్లు మంజూరు చేశారు.
మున్సిపాలిటీకి 66 కోట్లు ఖర్చు చేస్తే ఇంక చంద్రబాబు కు ఓటు వేయరు అనే భయం. పెద్దిరెడ్డి, జగన్ మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు, లోకేష్ భయబ్రాంతులకు గురవుతున్నారు. 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి కుప్పం కు నీళ్ళు ఇవ్వలేని దుస్థితి చంద్రబాబు ది అని మండిపడ్డారు.
Read Also: APSRTC MD Dwaraka TirumalRao: ప్రగతిపథంలో ఏపీఎస్ఆర్టీసీ
తాజావార్తలు
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
-
India vs England: చేజారిన టీ20 సిరీస్.. రోహిత్-కోహ్లీ రీఎంట్రీ.. ఇక ఇంగ్లండ్పై ప్రతీకారమే మిగిలింది..!
-
Srileela Trolling : శ్రీలీలకు అవమానం.. లెనిన్ నుండి తప్పుకోవడం ప్లస్ అంటూ ట్రోలింగ్
-
ASUS Vivobook 14: ఆసుస్ వివో బుక్ 14, 15 భారత్లో లాంచ్.. Intel AI ప్రాసెసర్, 17 TOPS NPU, DDR5 RAM
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!