Chittoor MP Reddeppa: కుప్పంకి నీళ్లివ్వలేని ఘనత చంద్రబాబుది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ సీఎం చంద్రబాబునాయుడిని టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. ఈసారి ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుని ఓడించేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు వైసీపీ నేతలు. సీఎం జగన్ కూడా అదే వ్యూహంతో ముందుకెళుతున్నారు. చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పరామర్శలు కోసం వచ్చి సిఎం జగన్ పై, మంత్రి పెద్దిరెడ్డి పై విమర్శలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వైసిపి అధికారం చేపట్టడం ఖాయం అన్నారు ఎంపీ రెడ్డప్ప.
Read Also: Union Minister Kishan Reddy: టీఆర్ఎస్ను, కల్వకుంట్ల కుటుంబాన్ని ఎవరూ కాపాడలేరు.
Also Read
- India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ జగన్ కాలి గోటికి సరిపోరు.. కుప్పం ఎక్స్ ఎమ్మెల్యే గా చంద్రబాబు మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. మంత్రి పెద్దిరెడ్డి జగన్ ఆదేశాల మేరకు కుప్పం లో అడుగు పెట్టారో, ఆ రోజే చంద్రబాబు పతనం ప్రారంభమైంది. ఇది కాలేజ్ నుండి పెద్దిరెడ్డి ను చూస్తున్న చంద్రబాబు కు తెలుసు. పుంగనూరు పుడింగి అని విమర్శిస్తున్న చంద్రబాబు, లోకేష్ పుంగనూరు అత్యంత అభివృద్ధి చెందిన విషయం అని తెలుసుకోవాలన్నారు ఎంపీ రెడ్డప్ప. జగన్ మోహన్ రెడ్డి కుప్పం మున్సిపాలిటీ అబివృద్దికి 66 కోట్లు మంజూరు చేశారు.
మున్సిపాలిటీకి 66 కోట్లు ఖర్చు చేస్తే ఇంక చంద్రబాబు కు ఓటు వేయరు అనే భయం. పెద్దిరెడ్డి, జగన్ మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు, లోకేష్ భయబ్రాంతులకు గురవుతున్నారు. 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి కుప్పం కు నీళ్ళు ఇవ్వలేని దుస్థితి చంద్రబాబు ది అని మండిపడ్డారు.
Read Also: APSRTC MD Dwaraka TirumalRao: ప్రగతిపథంలో ఏపీఎస్ఆర్టీసీ
తాజావార్తలు
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!