Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Chitti Scam In Shamshabad Couple Cheats Investors Of 30 Crore Goes Missing

Chitti Scam: కిలాడీ జంట.. చిట్టీల పేరుతో రూ. 30 కోట్లు పంగనామం!

Published Date :September 18, 2025 , 9:02 pm
By Kothuru Ram Kumar
Chitti Scam: కిలాడీ జంట.. చిట్టీల పేరుతో రూ. 30 కోట్లు పంగనామం!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Chitti Scam: జనాల అమాయకత్వమే వారికి పెట్టుబడి. దాన్ని ఆసరాగా చేసుకుని చిట్టీల వ్యాపారం పేరుతో అందిన కాడికి దండుకుని బిచాణా ఎత్తేస్తున్నారు కొంత మంది కేటుగాళ్లు. అలాంటి ఘటనే హైదరాబాద్ శంషాబాద్‌లో జరిగింది. చిట్టీల పేరుతో రూ. 30 కోట్లు కొట్టేశారు దంపతులు. వారి దగ్గర నమ్మి చిట్టీలు వేసిన బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇలాగే ప్రచారం చేస్తారు కొంత మంది. డబ్బులు తీసుకుంటారు.. చిట్టీలు నడిపిస్తారు. వన్ ఫైన్ మార్నింగ్.. ఆ డబ్బులతో ఉడాయిస్తారు. ఇలాంటి మోసాలు… ఏళ్ల నుంచి ఇలాగే జరుగుతున్నాయి. అయినా జనాలు మానడం లేదు.. అటు చిట్టీలు వేసే వారు కూడా స్టైల్ మార్చడం లేదు.

తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసముండే చిట్టీల వ్యాపారి పోలేమోని సురేందర్ ముదిరాజ్ దంపతులు కూడా ఇలాగే చేశారు. జనాల అమాయకత్వాన్ని పెట్టుబడిగా చేసుకుని కోట్లలో కుచ్చుటోపీ పెట్టి రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేశారు. బాధితులు ఒక్కొక్కరుగా శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే బాధితుల్లో కొందరు పోలీసులు కూడా ఉండడం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది.

Also Read

  • Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
  • What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
Add as a preferred
source on google

Crime News: అప్పు ఇచ్చిన పాపనికి రెండు ప్రాణాలు బలి!

మరోవైపు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు. ఘరానా మోసగాడు సురేందర్ ముదిరాజ్ కోసం వేట సాగిస్తున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మ బస్తీకి చెందిన పోలేమోని సురేందర్ ముదిరాజ్, కవిత దంపతులు గత కొన్నేళ్లుగా శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద నివాసం ఉంటున్నారు. అయితే అందరితో స్నేహాన్ని నటించే అలవాటు ఉన్న సురేందర్ ముదిరాజ్.. స్నేహం ముసుగులో చిట్టీల పేరుతో నయా బిజినెస్‌కు తెర లేపాడు. ఈ మేరకు చిట్టీల పేరుతో స్నేహితులను సభ్యులుగా చేర్చుకొని…. అందిన కాడికి దోచుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో శంషాబాద్ పరిధిలో వందలాదిమంది సురేందర్ ముదిరాజ్ మాయ మాటలకు బుట్టలో పడిపోయి లక్షల్లో చిట్టీలు వేశారు. అయితే చిట్టీలు వేసిన చాలామంది సభ్యులకు చిట్టీ టైమ్ దాటి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చాడు.

చిట్టీల సమయం ముగిసినా సభ్యులకు చిట్టీ డబ్బులు ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చిన సురేందర్ ముదిరాజ్. చిట్టీల కొనుగోలు పేరుతో మరో మోసానికి పథకం రచించాడు. 4,5 నెలల్లో చిట్టీలు అయిపోతున్నాయి. వాటిని కొనుగోలు చేస్తే మీకు 4,5 నెలల్లో అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ చూపి లక్షల్లో వసూలు చేశాడు. ఫలితం. చిట్టీల నిర్ణీత సమయం దాటినప్పటికీ సభ్యులకు డబ్బులు ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చిన సురేందర్ ముదిరాజ్.. సెప్టెంబర్ 2న చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రి ఇంటికి తాళం వేసి భార్యా పిల్లలతో బిచాణా ఎత్తేశాడు. సుమారు 5 నుంచి 6 కోట్ల రూపాయల మేర జనాలకు సురేందర్ ముదిరాజ్ దంపతులు కుచ్చుటోపీ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు ఒక్కొక్కరుగా శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు క్యూ కడుతున్నారు.

Srikalahasti Temple: అప్పట్లో సీఐ చేతిలో చెంపదెబ్బ.. ఇప్పుడు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌గా జనసేన నేత..

రెక్కల కష్టంతో.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేస్తే తాము నిండా మునిగి పోయామని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. చిట్టీల పేరుతో కోట్లల్లో డబ్బులు దండుకొని పరారైన పోలేమోని సురేందర్ ముదిరాజ్ దంపతులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసు అధికారులను వేడుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 30 crore scam news
  • chit fund couple absconding
  • chit fund investors cheated
  • chit fund police victims
  • Chitti scam

తాజావార్తలు

  • Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం

  • LED Smart TV: స్మార్ట్ టీవీలపై బంపర్ డీల్స్.. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ రూ. 5499కే..

  • Parenting Tips : పిల్లల పెంపకంలో మీరు ఈ మాటలు వాడుతున్నారా.? అయితే జాగ్రత్త..!

  • Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • OnePlus Nord CE 6 Lite: వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర సేల్ డేట్ పూర్తి సమాచారం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions